Home 2021
Yearly Archives: 2021
రైతులతో చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి...
ఒకేరోజులో 2630 కరోనా కేసులు, 42 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 30, శనివారం నాడు 2630 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,814 కి...
పంచాయతీ ఎన్నికలు జరిగే 4 రోజులు స్థానిక సెలవు దినాలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో స్థానిక...
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియా త్వరలో అందిస్తాం
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చెల్లించే ఎక్స్ గ్రేషియాను త్వరలోనే అందజేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం నాడు మాసాబ్...
కరోనాతో చనిపోయిన డాక్టర్ నరేష్ భార్యకు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం
కరోనా కారణంగా చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీప్యూటీ డీఎంహెఛ్ డాక్టర్ నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం...
దేశంలో శనివారం ఉదయానికి 35,00,027 లబ్ధిదారులకు కరోనా టీకా
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 10,809 సెషన్స్ లో 5,71,974 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
అన్నయ్య జనసేన పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను – పవన్ కళ్యాణ్
ఏపీలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను శుక్రవారం నాడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు....
బిగ్బాస్ 2 విజేత కౌశల్ హైదరాబాద్ టూ మనాలి రోడ్ ట్రిప్ విశేషాలు
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
గత 24 గంటల్లో కొత్తగా 13,083 పాజిటివ్ కేసులు, 137 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,083 పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,33,131 కు చేరుకోగా, మరణాల...
ఘోర రోడ్డు ప్రమాదం: ఢీకొన్న 3 వాహనాలు,10 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని మొరాదాబాద్-ఆగ్రా రహదారిపై శనివారం తెల్లవారుజామున మినీ బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. అనంతరం పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఆ వాహనాలను మరో వాహనం ఢీకొట్టింది....











































