Home 2021
Yearly Archives: 2021
ప్రపంచానికి జాతిపిత మహాత్మాగాంధీ సరికొత్త పోరాట మార్గాన్ని చూపారు: సీఎం కేసీఆర్
ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళి...
తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు, 367 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 186 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 29, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,94,306 కి చేరినట్టు...
ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటించాలి
ఈ రోజు (జనవరి 30, శనివారం) అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలంతా రెండు నిమిషాల పాటుగా మౌనం పాటించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర...
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 10 వ తరగతి నుంచి 6 వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రాథమిక పాఠశాలల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం...
ఏపీలో 42809 కరోనా పరీక్షలు నిర్వహించగా 125 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 29, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,591 కు చేరుకుంది. గురువారం 9AM...
తుఫాన్లతో నష్టం: ఎన్డిఆర్ఎఫ్ నుంచి 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల అదనపు సాయం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో...
ముంబయిలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలకు కూడా లోకల్ ట్రైన్స్ లో అనుమతి
ముంబయి నగరంలో కీలక రవాణా వ్యవస్థ అయిన లోకల్ ట్రైన్స్ పై మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కీలక నిర్ణయం ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుండి సాధారణ ప్రజలను కూడా లోకల్ ట్రైన్స్...
జ్ఞాపకాలను బంధించే బంధువులు, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గురించి రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గురించి వివరించారు....
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలి: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి సమీక్ష నిర్వహించారు. తోలి దశలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద నిర్ధేశించుకున్న పోలవరం, నెల్లూరు బ్యారేజీ, సంగం...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు: వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్...














































