Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే ఆదేశాలు ఇచ్చిన సంగతి...
తెలంగాణలో కొత్తగా 331 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 38,192 శాంపిల్స్ పరీక్షించగా 331 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,90,640 కి చేరింది. అలాగే...
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలను...
ఏపీలో కొత్తగా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 12, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,234 కు చేరుకుంది. సోమవారం 9AM...
రాష్ట్రంలో కోవిడ్ వాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు చేపట్టాల్సిన...
నూతన సాగు చట్టాలపై స్టే, చర్చలకోసం కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై మంగళవారం నాడు సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకూ ఈ స్టే కొనసాగనుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతకొన్ని రోజులుగా వ్యవసాయ చట్టాలకు...
కోవీషీల్డ్ మొదటి 100 మిలియన్ డోసులను రూ.200 లెక్కనే అందిస్తున్నాం
దేశవ్యాప్తంగా జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కు అనుగుణంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ మొదటివిడత రవాణాను...
24 గంటల్లో 2936 కరోనా పాజిటివ్ కేసులు, 50 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 12, బుధవారం నాడు 2936 కరోనా కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,74,488 కి చేరగా,...
జనవరి 26 నుంచి మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం: మంత్రి తలసాని
జనవరి 26 వ తేదీ నుండి రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభం, నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం
జీహెఛ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రేటర్...










































