Home 2021
Yearly Archives: 2021
ఏపీ ప్రజలు నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారుపేరు : ప్రధాని మోదీ
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా...
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వినియోగదారులపై రోజురోజుకి భారం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. వరుసగా ఆరో రోజు కూడా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం మరింతగా పెరుగుతుంది. సోమవారం పెట్రోల్పై లీటరుకు 35...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా ఎలా ఆపుతారో చెప్పాలి – జనసేనాని పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వారం రోజులలోపు స్టీల్ ప్లాంట్ ని ఎలా ఆపబోతున్నారో...
తెలంగాణలో ఆరు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 29న ఎన్నికలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో మూడు...
కేరళలో కొత్తగా 5297 కరోనా కేసులు, 78 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
మహారాష్ట్రలో కోవిడ్-19 : కొత్తగా 1172 పాజిటివ్ కేసులు, 20 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 31, ఆదివారం నాడు 1,172 కరోనా...
కేరళలో కరోనా: కొత్తగా 7167 పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 65,158 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 7,167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
మిల్లెట్ ఇడ్లీ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
తెలంగాణలో కరోనా: కొత్తగా 121పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 121 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అక్టోబర్ 31, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఏపీలో కొత్తగా 385 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 385 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 31, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,450 కు చేరింది....















































