Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో కొత్తగా 160 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 160 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 1, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,000 కి పెరిగింది. అలాగే...
ఏపీలో గత 24 గంటల్లో 25532 కరోనా పరీక్షలు, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 1, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,670 కు...
హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ రేపే
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 2, మంగళవారం) జరగనుంది. హుజూరాబాద్ ఓట్ల కౌంటింగ్ కోసం కరీంనగర్...
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం: రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా నవంబర్ 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులకు, పీసీసీ అధ్యక్షులకు,...
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలవనుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలిన స్థానిక సంస్థలకు (కార్పోరేషన్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ) తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర...
విజయవాడలో వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ లైఫ్టైం ఏచీవ్మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం...
ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను...
అమరావతి రైతుల “న్యాయస్థానం టూ దేవస్థానం” మహా పాదయాత్ర ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ...
మనసు గారడీ – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో మనసు గారడీ (మైండ్ మ్యాజిక్) గురించి వివరించారు. మైండ్ అనేది శరీరంలో భాగం కాదని చెప్పారు. ఆలోచనా విధానమే మైండ్...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,514 పాజిటివ్ కేసులు, 251 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,85,814 కు చేరుకోగా, మరణాల...













































