Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 షెడ్యూల్ ను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ ఈ రోజు (డిసెంబర్ 19, సోమవారం) రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విట్టర్...
‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొననున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్, డిసెంబర్ 24న ఢిల్లీలో రాహుల్ యాత్రకు హాజరు
ప్రముఖ నటుడు, 'మక్కల్ నీది మయ్యం' (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలో కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర'లో పాల్గొననున్నారు. ఈ మేరకు కమల్ హాసన్ డిసెంబరు 24న ఢిల్లీలో కాంగ్రెస్...
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం, కొత్త మార్గదర్శకాలు జారీ
మరో పదిరోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా జరుగనున్న సందర్భంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మేరకు...
నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవనున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన అధికారులు డిసెంబర్ 19వ తేదీన తమ ముందు...
ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణ కసరత్తు వేగవంతం, కాలినడకన క్షేత్రస్థాయిలో పరిశీలన
హైదరాబాద్ నగరంలో మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
దేశంలో పలు రాష్ట్రాల్లో కొత్తగా 135 కరోనా పాజిటివ్ కేసులు, 126 రికవరీలు నమోదు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 135 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,76,087 కు చేరుకుంది. అలాగే కరోనా వలన...
తెలంగాణవ్యాప్తంగా జనవరి 26 నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి, రాహుల్ గాంధీ చేపడుతున్న 'భారత్ జోడో యాత్ర' లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 2023, జనవరి 26వ తేదీ...
తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యే సీతక్క సహా 12మంది పీసీసీ పదవులకు రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ పదవుల కోసం చేపట్టిన నియామకం కల్లోలం రేపుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు మీడియా సమావేశం పెట్టి బాహాటంగా విమర్శలు చేయగా.. తాజాగా మరో వర్గం...
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన పలువురు వైసీపీ నాయకులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీలోకి చేరారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ...














































