Home 2022
Yearly Archives: 2022
ఏపీ సీఎం జగన్ను కలిసిన ‘నాటా’ బృందం.. 2023 తెలుగు మహా సభలకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమెరికా నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది అమెరికాలో 'నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్' (నాటా) ఆధ్వర్యంలో జరుగనున్న తెలుగు మహా సభలకు...
ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సోమవారం గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇన్నోవేషన్, సాంకేతికత సహా మరికొన్ని అంశాలతో చర్చించారు. ముందుగా...
ఎలోన్ మస్క్కు షాక్.. ట్విట్టర్ సీఈఓగా వైదొలగాలని ఆన్లైన్ పోల్లో కోరిన అత్యధిక యూజర్లు
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ అధిపతి ఎలోన్ మస్క్కు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈఓగా ఆయన వైదొలగాలని అత్యధికులు కోరుకున్నారు. ఈ మేరకు ఎలోన్ మస్క్.. తాను 'ట్విట్టర్...
టీటీడీ బోర్డు సభ్యునిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి...
పిల్లలు టీవీలకి, ఫోన్లకి ఎందుకు బానిసలు అవుతున్నారు? – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పిల్లలు టీవీలకి, ఫోన్లకి ఎందుకు బానిసలు అవుతున్నారు?” అనే అంశం గురించి వివరించారు. పిల్లలు టీవీలకి, ఫోన్లకి ఎక్కువుగా ఆకర్షితులవడం యూనివర్సల్...
విశ్వాసములో వెనకబడుతున్నావా? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
భారత ఆర్మీ చాలా బలమైనది, కానీ ప్రభుత్వమే బలహీనమైనది – ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
భారతదేశ ఆర్మీ చాలా బలమైనదని, అయితే ప్రభుత్వమే బలహీనమైనదని పేర్కొన్నారు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు సోమవారం ఆయన ఇటీవల అరుణాచల్...
ఏపీని నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలి – ఎక్సైజ్, ఎస్ఈబీపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశం
ఆంధ్రప్రదేశ్ను 'నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్'గా మార్చాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఏపీ ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)పై నిర్వహించిన సమీక్షలో భాగంగా...
రేపు విజయవాడలో క్రిస్మస్ తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(డిసెంబర్ 20, మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని...
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేనాని వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, పవన్ కల్యాణ్ సీరియస్...













































