దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 135 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,76,087 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 2 మరణాలు (కేరళలో రికాంసైల్డ్ 2) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,674కి పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 59, కర్ణాటకలో 21, మహారాష్ట్రలో 11, ఢిల్లీలో 10, రాజస్థాన్ లో 9 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2022, డిసెంబర్ 19, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 90,91,78,304
- డిసెంబర్ 18న నిర్వహించిన కరోనా పరీక్షలు : 61,701
- కొత్తగా నమోదైన కేసులు [డిసెంబర్ 18–డిసెంబర్ 19 (8AM-8AM)] : 135
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,76,087
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 126
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,41,854
- కరోనా రికవరీ రేటు : 98.80 శాతం
- యాక్టీవ్ కేసులు : 3,559 (0.01 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 2
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,674
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE