Home 2022
Yearly Archives: 2022
ఇంగ్లీష్ రావట్లేదని భావిస్తున్నారా? సులభంగా నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (మార్చి 28, సోమవారం) యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు....
వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసులో దోషులపై కఠిన చర్యలు: సునీతా లక్ష్మారెడ్డి
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక హత్య ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ ఘటన పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు....
రాష్ట్రపతి భవన్ లో నేడే రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు (మార్చి 28, సోమవారం) రెండో విడత 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మార్చి 21...
యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం లేకపోవడంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పునః ప్రారంభానికి తనను ఆహ్వానించకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం...
నెల్లూరులో నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ ఈరోజు నెల్లూరులోని గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు...
స్విస్ ఓపెన్-2022 విజేతగా నిలిచిన పీవీ సింధు, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, సీఎం జగన్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పీవీ సింధు, ఈ ఏడాదిలో రెండో...
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. నేడు, రేపు భారత్ బంద్ – పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాలు
దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం, నిత్యావసరాల ధరల పెంపు, ఇతర కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఫోరం రెండు రోజులు భారత్ బంద్కు...
యాదాద్రి పునఃప్రారంభ వేడుకలు.. హాజరయిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఈ రోజు అపూర్వ ఘట్టానికి వేదిక అవుతోంది. క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఈరోజు నుంచి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ అద్భుత కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే...
తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు, 26 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 27, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,151 కి పెరిగింది. 26...













































