Home 2022
Yearly Archives: 2022
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పలితాలు : మ్యాజిక్ ఫిగర్ దిశగా బీజేపీ
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మణిపూర్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ ఇప్పటికే 28 స్థానాల్లో...
ఉత్తర్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ, ఘనవిజయంతో వరుసగా రెండోసారి అధికారంలోకి…
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు 202 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా,...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం, 92 సీట్లు కైవసం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన విజయం సాధించింది. పంజాబ్ లో ఆప్ ప్రస్థానం 8 ఏళ్ల క్రితం ప్రారంభమవగా, కొన్ని విజయాలు, పరాజయాలతో ముందుకు సాగుతుంది. అయితే...
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఘనవిజయం సాధించిన బీజేపీ
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కూడా ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీ పాలనకే పట్టంకట్టారు. గత ఐదు సంవత్సరాల్లో ఉత్తరాఖండ్ లో పలు...
ఏపీలో కొత్తగా 88 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 10, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
యూపీ ఎన్నికల్లో అఖిలేష్ పోరాటం భేష్ – ఎన్సీపీ అధినేత శరద్ పవార్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అద్భుతంగా పోరాడాడని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఓటమికి అఖిలేష్ యాదవ్ ఒక్కడే కారణం కాదని,...
తెలంగాణలో కూడా యూపీ ఫలితాలే వస్తాయి – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మంచి ఉత్సాహాన్నిచ్చాయి. నాలుగు రాష్ట్రాలలో అధికారం చేపట్టటానికి బీజేపీ సిద్ధం అయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 260 పైగా స్థానాలలో బీజేపీ...
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందన ఇదే…
దేశంలో ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా 5 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఎక్కడా అధికారం దక్కించుకోలేక పోయింది....
మహిళల వరల్డ్ కప్: కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్పై ఓడిన టీమిండియా
మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు (గురువారం) హామిల్టన్లోని సెడాన్ పార్క్లో జరిగిన మ్యాచ్ లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్పై పరాజయం పాలైంది. న్యూజిలాండ్ చేతిలో...
రేపు ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ, బడ్జెట్ కు ఆమోద ముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు (మార్చి 11, శుక్రవారం) ఉదయం 9 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ...









































