Home 2022
Yearly Archives: 2022
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి
పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో పలువురు ప్రముఖులు ఓటమి పాలవుతున్నారు. పంజాబ్ సీఎం...
అసెంబ్లీ ఎన్నికలు: గోవాలో ‘హంగ్’.. అధికారం దిశగా బీజేపీ అడుగులు
దేశంలో చిన్న రాష్ట్రాలలో ఒకటైన గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే ఇక్కడ హంగ్ ఏర్పడింది. 11...
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ, పోలీసుల అనుమతి జారీ
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో జనసేన...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: స్వీప్ చేసిన ‘ఆప్’ – 90 స్థానాల్లో విజయం దిశగా
పంజాబ్ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీలను తలదన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. 117 సీట్లున్న...
దేశంలో కొత్తగా 4184 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు, 104 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,80,067 కు చేరుకోగా,...
హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం – అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖైన ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఈరోజు (గురువారం) అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా.. ఎస్ఆర్డీపీ (ఎస్ఆర్డీపీ) పథకం...
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్… అధికారం దిశగా బీజేపీ
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాగా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగిన విషయం...
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: హంగ్ దిశగా రిజల్ట్స్.. బీజేపీకే అవకాశం?
దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ముందుగా...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ప్రభుత్వం ఏర్పాటు దిశగా ‘ఆప్’
దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ముందుగా...
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్డేట్స్…
ఉత్తర్ ప్రదేశ్ లో 403 స్థానాలకు గానూ 243 పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 118 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ దాని మిత్రపక్షాలు, 8 స్థానాల్లో బీఎస్పీ, 5...











































