Home 2022
Yearly Archives: 2022
మార్చి 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 7 రోజుల పాటు సమావేశాల నిర్వహణ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి 15 వరకు జరగనున్నాయి. ముందుగా తొలిరోజున శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాక సభను బుధవారానికి వాయిదా...
ఆంధ్రాలో ‘ఉర్దూ’ను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ.. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఉర్దూ' భాషను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ చేశారు. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం ఏపీ అధికార భాషా చట్టం 1966కు ముఖ్య సవరణ చేశారు. ఈరోజు...
తెలంగాణ శాసనసభ బుధవారానికి వాయిదా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా తొలిరోజునే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు 2022-23 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడంలో సహకరించినందుకు జెలెన్స్కీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్...
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న చివరిదైన ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. చందౌలీ జిల్లాలోని చాకియా, సోన్భద్రా జిల్లాలోని...
దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 4362 పాజిటివ్ కేసులు, 66 మరణాలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 54,118 (0.13%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 4,362 కరోనా పాజిటివ్...
పాలస్తీనా దేశంలో భారత రాయబారి అనుమానాస్పద మృతి
పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ముకుల్ ఆర్య రామల్లాహ్లోని భారత ఎంబసీలో విగతజీవిగా పడిఉండటాన్ని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. 36 ఏళ్ల ఆర్య ఆకస్మిక మరణం...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: సభలో గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేసిన టీడీపీ సభ్యులు, వాకౌట్
ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, మొదటిరోజునే అసెంబ్లీకి నిరసన సెగలు తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఉభయసభలను ఉద్దేశించి...
తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రాజా సింగ్, రఘునందన్ రావు సస్పెండ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమయ్యాక 2022-23 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాసనసభలో...
నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు (సోమవారం), ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసారు. ఈ ఉదయం యాదాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పండితులు...












































