Home 2022
Yearly Archives: 2022
దేశంలో కరోనా వ్యాప్తి: కొత్తగా 10273 పాజిటివ్ కేసులు, 243 మరణాలు నమోదు
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.00 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి...
గోంగూర-పచ్చిరోయ్యలు కర్రీ చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
శ్రమలు, కష్టాలు ఎందుకు వస్తాయి? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
మీరు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని కొనసాగిస్తున్నారా? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
తెలంగాణలో కొత్తగా 241 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 512 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 241 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 26, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 3262 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 41,753 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 3,262 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు...
నల్లగొండ జిల్లాలో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్స్ మృతి
తెలంగాణ లోని నల్లగొండ జిల్లాలో ఈరోజు (శనివారం) ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా చెలకుర్తి, తుంగతుర్తి గ్రామాల మధ్య పొలాల్లో ఒక శిక్షణ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్తో పాటు ట్రైనీ...
15 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్న ఏపీ పోలీస్.. ప్రశంసించిన సీఎం జగన్
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సత్తా చాటారు. డిజిటల్ టెక్నాలజీ సభ-2022 అందించే వివిధ విభాగాల్లో ఏపీ పోలీస్ 15 అవార్డులను గెలుచుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అవార్డులను...
ఉక్రెయిన్-రష్యా క్రైసిస్: ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ కు మద్ధతుగా నిలుస్తున్నాయి. తమ దేశంలో నెలకున్న పరిస్థితులను వివరిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పలు దేశాధినేతల...
‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ అమలుకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినేట్
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్) అమలుకు క్యాబినేట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర...















































