Home 2022
Yearly Archives: 2022
శ్రీలంకతో మూడో టీ20లో ఘనవిజయం, సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
ఆదివారం జరిగిన ఆఖరి టీ20లోనూ టీమిండియా అదరగొట్టింది. చివరిదైన మూడో మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది....
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. నేడు పదవీ బాధ్యతలు చేపట్టిన కేఎస్ జవహర్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన జవహర్రెడ్డి...
టీడీపీ నేత యడ్లపాటి వెంకట్రావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 102 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్లోని కుమార్తె నివాసంలో...
మణిపూర్ తోలిదశ అసెంబ్లీ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 48.88 శాతం పోలింగ్
మణిపూర్ రాష్ట్రంలో తోలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ సోమవారం 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. తొలిదశ పోలింగ్ ఉదయం 7 గంటలకు...
దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 8013 పాజిటివ్ కేసులు, 119 మరణాలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 1,02,601 (0.24%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా పాజిటివ్...
రాష్ట్ర వార్షిక బడ్జెట్ తేదీల ఖరారుకై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక చర్చలకు సిద్దమైన రెండు దేశాలు
ఒకవైపు రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు చర్చలకు రెండు దేశాలు అంగీకరించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు "నిరోధక బలగాలను" హై అలర్ట్లో...
ఉక్రెయిన్-రష్యా వివాదం: భారతీయుల తరలింపు, పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉక్రెయిన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను పొరుగు దేశాలకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి...
తెలంగాణలో కరోనా: కొత్తగా 151 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 99.07%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 27, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
భార్య భర్త ఓ అపార్ధం, యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భార్య భర్త ఓ అపార్ధం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. భార్యాభర్తల్లో ఇద్దరు మంచివారు అయినప్పటికీ వారు మంచి దంపతులు కాకపోవచ్చని అన్నారు....














































