Home 2022
Yearly Archives: 2022
3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం...
ఏపీలో కరోనా : కొత్తగా 141 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 141 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 26, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,605 కు చేరింది....
యూపీలో రేపే ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలు, 12 జిల్లాల్లో 61 స్థానాల్లో పోలింగ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 10, 14, 20, 23 తేదీల్లో నాలుగు దశల...
ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే న్యూఢిల్లీలోని ఏపీ భవన్ తో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ...
సిరిసిల్లలో టెక్స్పోర్ట్ దుస్తుల తయారీ ఫ్యాక్టరీ, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ
తెలంగాణ రాష్ట్రంలో మరో అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఈ...
వైజాగ్లో మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్.. రేపు పాల్గొననున్న సీఎం జగన్
ఆదివారం వైజాగ్లో జరిగే మిలన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం వైజాగ్ చేరుకున్న అనంతరం సీఎం జగన్ నేవల్ డాక్యార్డ్కు వెళ్లి...
స్వాధిష్ఠాన చక్రము నందు ధ్యానం చేయవలసిన శివశక్తులు!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
నదులు కలుషితం కాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్ లో శనివారం నాడు నదుల పరిరక్షణపై జాతీయస్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుండగా, అన్ని రాష్ట్రాల నుండి 200...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,499 కరోనా కేసులు, 255 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,05,844 కు చేరుకోగా,...
పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే-2022 ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ శనివారం ఢిల్లీలో "పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే-2022" ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్రమంత్రి మన్...











































