Home 2022
Yearly Archives: 2022
నెల్లూరు చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో హైదరాబాద్...
జగనన్న తోడు కార్యక్రమం ఫిబ్రవరి 28కి వాయిదా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నేడు (ఫిబ్రవరి 22, మంగళవారం) జరగాల్సి ఉంది. అయితే...
తెలంగాణలో కొత్తగా 385 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 385 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 21, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,87,063 కి పెరిగింది. అలాగే...
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను అధిగమించడం ఎలా?
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను అధిగమించడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మానసిక సమస్యల్లో ప్రమాదకరమైనది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 4069 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 4,069 కరోనా కేసులు, 11 మరణాలు నమోదవడంతో...
రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీశైలం బ్రహ్మోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 22 (రేపు, మంగళవారం) నుండి మార్చి 4వ తేదీ వరకూ 11 రోజుల పాటు శ్రీశైల మల్లికార్జున...
ఏపీలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 950 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 14,249 శాంపిల్స్ కు పరీక్షలు...
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన, 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పర్యటిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో...
‘బంగారు తెలంగాణ’ లాగా ‘బంగారు భారతదేశం’ తయారు చేసుకుందాం – సీఎం కేసీఆర్
'బంగారు తెలంగాణ' ఎలా తయారు చేసుకున్నామో .. అలాగే 'బంగారు భారతదేశం' కూడా తయారు చేసుకుందాం అని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు నారాయణఖేడ్లో సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆయన సోమవారం...
సైకిల్ ని అవమానిస్తే.. జాతిని అవమానించినట్లే – ప్రధాని మోదీపై అఖిలేష్ వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీల మధ్య మతాల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఎస్పీ ఎలక్షన్ సింబల్ అయిన సైకిల్ను...













































