Home 2022
Yearly Archives: 2022
దాణా కుంభకోణం ఐదవ కేసులో.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సిబిఐ కోర్ట్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టు ఈరోజు ఐదేళ్ల శిక్ష విధించింది. ₹ 139 కోట్ల మేత కుంభకోణం కేసులో...
తెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురు ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్ లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 12...
తెలంగాణాలో రైల్వే ప్రాజెక్టుల విషయమై సీఎం కేసీఆర్కు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నిధులు ఇవ్వాలని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరుతూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్...
విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
నేడు విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ మొదలైంది. తూర్పు నౌకాదళ కమాండ్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్నరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం బంగాళాఖాతంలో రాష్ట్రపతి ఫ్లీట్ సమీక్ష-22...
సిరివాడ సిరివెన్నెలో… సమ్మక్క-సారక్క జాతర సాంగ్
“RRR Music” యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంప్రదాయ మరియు జానపద పాటల వీడియోలను అందిస్తున్నారు. అలాగే జానపద రంగంలో నాణ్యమైన, వాస్తవమైన మరియు వాస్తవికమైన కార్యక్రమాలను వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ...
మాతృభాషల్ని పరిరక్షించి ముందు తరాలకు అందజేయడం మన బాధ్యత : వెంకయ్య నాయుడు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారు. మాతృభాష...
గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 16,051 కరోనా కేసులు, 206 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,28,38,524 కు చేరుకోగా,...
నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా, ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు....
మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామంచేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం, అసత్యాలను ఖండించిన కుటుంబం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై స్పందిస్తూ, గౌతమ్ రెడ్డి...
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సీఎం జగన్
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. గౌతమ్...













































