Home 2022
Yearly Archives: 2022
పలువురు సిక్కు ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ, పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన సిక్కు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో గల ప్రధాని అధికార నివాసంలో ఈ...
ఇన్ స్టంట్ నాన్ పిజ్జా తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
మేడారంలో వన దేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రేణుక సింగ్
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర నేటితో మూడురోజుకి చేరుకుంది. పలువురు ప్రముఖులు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కేంద్ర సాంస్కృతిక,...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాద దర్శనం సేవలో ఆమె పాల్గొన్నారు....
కోవిడ్ వ్యాక్సిన్ అక్కరలేదంటున్న జకోవిచ్.. పునరాలోచించాలంటున్న పూనావాలా
తాను కోవిడ్-19 వ్యాక్సినేషన్కు వ్యతిరేకం కానప్పటికీ తాను వేయించుకోనని సెర్బియా టెన్నిస్ సూపర్స్టార్ నోవాక్ జొకోవిచ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా...
అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర...
2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు: 38 మందికి మరణ శిక్ష,11 మందికి జీవిత ఖైదు విధించిన కోర్టు
గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జులై 26, 2008న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమంలో 56 మంది చనిపోగా, 200...
24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా కేవలం తెలంగాణలోనే ఉన్నాయి : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ గురువారం నాడు తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బద్దెనపల్లిలో రైతు వేదిక క్లస్టర్ ను మంత్రి...
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం: కొత్తగా 25920 పాజిటివ్ కేసులు, 492 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 50 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 25,920 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల...
నమ్మకమా, గెలుపా ఏది ముందు? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకమా, గెలుపా ఏది ముందు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. గెలుపు వలన నమ్మకం రాదని, నమ్మకం ఉంటేనే గెలుపు వస్తుందని చెప్పారు....













































