Home 2022
Yearly Archives: 2022
మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం – 25వేల కోళ్లను వధించటానికి ఆదేశాలు
మహారాష్ట్ర లోని థానే జిల్లాలో ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. షాహాపూర్ తహసీల్లోని వెహ్లోలి గ్రామంలోని ఒక కోళ్ల ఫారంలో సుమారు 100 కోళ్లు ఆకస్మికంగా మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన...
కేంద్ర జలశక్తి శాఖ కీలక భేటీ నేడు.. కావేరి-గోదావరి అనుసంధానంపై సమావేశం
కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కావేరి-గోదావరి నదుల అనుసంధానంపై నేడు కీలక సమావేశం జరుగనుంది. రాజధాని ఢిల్లీ లోని శ్రమ శక్తి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వం...
నేడు మేడారం మహా జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (ఫిబ్రవరి 18, శుక్రవారం) మేడారంలో పర్యటించనున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మహాజాతర...
ఇండియా vs వెస్టిండీస్ T20 సిరీస్: నేడు రెండో మ్యాచ్, సిరీస్పై భారత్ గురి
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నేడు (శుక్రవారం) భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే ఊపులో రెండో మ్యాచ్లోనూ గెలిచి...
తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 17, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,85,596 కి పెరిగింది. అలాగే...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 8655 పాజిటివ్ కేసులు, 18 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 8,655 కరోనా కేసులు, 18 మరణాలు నమోదవడంతో...
టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు కౌంటర్
గడచిన కొన్ని రోజులుగా ఇటు టీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం.. పార్లమెంట్ వేదికగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విభజనపై ప్రధాని మోదీ...
ఈ నెల 21 నుంచి మలిదశ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ మలిదశ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొని...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.3096 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 17, గురువారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు...
దేశ రాజకీయాలపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశానికి థర్డ్ ఫ్రంట్ లాంటిదేదీ అవసరం లేదని కవిత అన్నారు. ఈ రోజు (గురువారం) కవిత భర్తతో కలిసి ...













































