Home 2022
Yearly Archives: 2022
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన భారత్ అండర్-19 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో భారత్ అండర్-19 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కలిశారు. గుంటూరు జిల్లాకు చెందిన రషీద్ భారత్...
‘ఉండవచ్చు’ సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
మితభాషి అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు (గురువారం) విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన శంభీపూర్ రాజు
తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్ లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 12...
విజయవాడలో బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్-2 ప్రారంభోత్సవం.. పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు (గురువారం) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో...
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో.. పోలీసులు రేవంత్ను జూబ్లీహిల్స్లోని...
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ?
మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండ్రోజులు క్రితం రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించిన...
ఇండియా vs వెస్టిండీస్: తొలి టీ20లో భారత్ బోణీ
టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. భారత్-వెస్టిండీస్ల మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ బోణీ కొట్టింది. లక్ష్య ఛేదనలో 6 వికెట్ల తేడాతో ఘన...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 512 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కోత్తగా 512 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 16, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,85,143 కి చేరినట్టు రాష్ట్ర...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 12223 కరోనా పాజిటివ్ కేసులు, 25 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 77,598 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 12,223 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...











































