Home 2022
Yearly Archives: 2022
భారత్-వెస్టిండీస్ T-20 సిరీస్ ప్రారంభం.. ఈడెన్గార్డెన్స్లో నేడు తొలి మ్యాచ్
కోల్ కతా లోని ఈడెన్గార్డెన్స్లో నేటినుంచి భారత్-వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల T-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడి ఈడెన్గార్డెన్స్లో తొలి పోరు జరుగనుంది. అయితే, అన్ని...
గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసి, ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు...
తెలంగాణలో కరోనా: కొత్తగా 569 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.41%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 569 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 15, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత
1980-90లలో భారతదేశంలో డిస్కో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన గాయకుడు-కంపోజర్ బప్పి లహిరి కన్నుమూశారు. ఆయన అనేక ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారని బుధవారం నాడు ముంబైలో ఆయనకు చికిత్స చేస్తున్న ఒక వైద్యుడు,...
కేరళలో కొత్తగా 11776 కరోనా పాజిటివ్ కేసులు, 20 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 71,411 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 11,776 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
సీఎం కేసీఆర్కు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్.. బీజేపీపై పోరాటానికి మద్ధతు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అనూహ్య మద్ధతు లభించింది. మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక రాజకీయ దిగ్గజం హెచ్.డి....
మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా అడవితల్లి...
త్వరలోనే పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన రావచ్చు.. ప్రముఖ నటుడు అలీ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్తో అలీ భేటీ అయ్యారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారనే...
ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 615 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 134, తూర్పుగోదావరిలో 103,...
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహన్ కు మళ్ళీ కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్గా తేలింది....










































