Home 2022
Yearly Archives: 2022
ఏపీ ఆదాయ వనరులపై సమీక్ష.. సీఎం జగన్ కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 30,615 కరోనా కేసులు, 514 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,27,23,558 కు చేరుకోగా, మరణాల...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. నోటీసు ఇచ్చిన ఈసీ
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ మరో వివాదానికి తెర లేపారు. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై బిజెపి ఎమ్మెల్యే టి రాజా సింగ్కు...
కర్ణాటకలో తెరుచుకున్న ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు.. ‘హిజాబ్’ వివాదంపై స్టూడెంట్స్ ఆందోళనలు
కర్ణాటక ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న 'హిజాబ్' వివాదంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదం నేపథ్యంలో.. రాష్ట్రంలో వారం రోజులుగా మూతపడిన ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు ఈరోజు (బుధవారం) తిరిగి తెరుచుకున్నాయి....
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. రక్తదానంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్ రేపు (గురువారం, ఫిబ్రవరి 17) 68వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నారు. ఈ...
అంజనాద్రిలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ నిర్వహించిన టీటీడీ
తిరుమల కొండపై ఆకాశగంగ సమీపాన 'హనుమాన్' జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, చిత్రకూటం...
సంత్ రవి దాస్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ
బుధవారం పఠాన్కోట్లో తన బహిరంగ ర్యాలీకి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్ను సందర్శించారు మరియు రవిదాస్ జయంతి సందర్భంగా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు (బుధవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్...
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి
ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది జనవరి 26న ఢిల్లీలో రైతులు చేపట్టిన...
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సిటీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయమే జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...








































