Home 2022
Yearly Archives: 2022
పంజాబ్ లో కాంగ్రెస్ కు షాక్, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత అశ్వనీ కుమార్ రాజీనామా
పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, పంజాబ్ లో కాంగ్రెస్కు చెందిన ప్రముఖ నాయకులలో ఒకరైన అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్...
దాణా స్కామ్ మరో కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషి.. నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో మరోసారి దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది.ఆర్జేడీ అధినేత, బీహార్...
ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేసిన ఏపీ ప్రభుత్వం
గతేడాది భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం మంగళవారం ఇన్పుట్ సబ్సిడీని అందజేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లిన...
గోవాలో నమోదైన భారీ పోలింగ్.. విజయంపై కాంగ్రెస్ విశ్వాసం
సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో అత్యధిక ఓటింగ్ నమోదు కావడంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై విశ్వాసం వ్యక్తం చేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక...
రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అందేలా చర్యలు : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం క్యాంప్ కార్యాలయంలో రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు,...
వైద్య, ఆరోగ్య శాఖలో 2,588 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
వైద్య, ఆరోగ్య శాఖలో కొత్త పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయటానికి కొత్త...
తెలంగాణలో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 2387 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 614 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 14, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
నాయకత్వానికి నాణ్యమైన చిట్కాలు: మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా?
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నాయకత్వ లక్షణాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. అందులో భాగంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో వివరించారు. నిర్ణయం తీసుకోవడమనేది...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 8989 పాజిటివ్ కేసులు, 25 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 8,989 కరోనా కేసులు, 25 మరణాలు నమోదవడంతో...
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆయన సమాజానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. కమ్యూనిస్టు...








































