Home 2022
Yearly Archives: 2022
సమతామూర్తి విగ్రహ స్థాపనకు సర్వం సిద్ధం: చిన్నజీయర్ స్వామి
వెయ్యి సంవత్సరాల క్రితమే సమాజంలోని అసమానతలను తొలగించడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు అని చిన్న జీయర్ స్వామి చెప్పారు. అందుకే, ఆయన జన్మించి 1,000 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో...
తెలుగు ద్వారా సులభంగా హిందీ నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
త్వరలోనే మండల పరిషత్ అధికారుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణలో 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారని.. ఆయా గ్రామల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలుచేస్తున్న పల్లె ప్రగతి, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్,...
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల నిరాహార దీక్ష
ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులు పీఆర్సీ అంశంపై ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవోలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సచివాలయంలోని మూడో బ్లాక్లో సోమవారం ఉద్యోగులు నిరాహార దీక్షకు...
పార్లమెంట్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం
ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా...
దేశవ్యాప్త నిరసనలకు రైతులు సిద్ధం కావాలి.. ప్రముఖ రైతు నేత రాకేష్ టికాయత్
ప్రముఖ రైతు సంఘాల నాయకులు మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గతేడాది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంతవరకూ అమలు చేయకుండా కేంద్ర...
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్, అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డ్
ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఆరో సీడ్, స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ రెండోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాడు అయిదున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన...
బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించనున్న టీఆర్ఎస్
సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించటం ఆనవాయితీ. అయితే తాజాగా పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ...
ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2484 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 2,482 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 30, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల...













































