Home 2022
Yearly Archives: 2022
అక్కడ మందు బాబులకు షాక్.. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే మద్యం
కరోనా నివారణపై దృష్టి పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయినాసరే, ఇప్పటికీ చాలా మంది వ్యాక్సినేషన్ తీసుకోలేదు. దీంతో.. ప్రభుత్వాలు నిబంధలను మరింత కఠినతరం చేయటానికి పూనుకున్నాయి....
ఏపీలో కొత్తగా 5879 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856, తూర్పుగోదావరిలో 823,...
ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. ఫైలుపై గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం
ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును...
తెలంగాణకు చేసింది ఏమీ లేదు, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై వైఎస్ షర్మిల వరుస...
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు.. 200 మిలియన్ US డాలర్ల భారీ పెట్టుబడి
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ప్రముఖ మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్మెక్ హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. తెలంగాణ కేంద్రంగా...
గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి నిర్ణయం అయినాసరే వెరవకుండా తీసుకోగలరు. తాజాగా ఆమె మరోసారి ఇలాంటి వైఖరితో...
నల్లగొండ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయండి, రోడ్ల విస్తరణకు 84 కోట్ల నిధుల విడుదల : మంత్రి కేటీఆర్
నల్లగొండ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ అభివృద్ధికి ఆఘమేఘాల మీద అడుగులు పడుతున్నాయి. నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లు సిఫారసు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది. జనవరి 29, శనివారం నాడు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై...
దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడంలో ఎంపీలంతా సహకరించాలి: ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్-2022 సమావేశాలు జనవరి 31, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. "నేటినుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ బడ్జెట్...
దేశంలో కరోనా రికవరీ రేటు 94.37 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,09,918 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,13,02,440 కు చేరుకుంది. అలాగే కరోనాతో కొత్తగా 959...













































