Home 2022
Yearly Archives: 2022
జగదంబ ప్రసాదించే అష్టసిద్ధులు!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
దేశంలో 165 కోట్లు దాటిన కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 165 కోట్లు దాటింది. జనవరి 29, శనివారం ఉదయం...
దేశంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,35,532 కేసులు, 871 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,08,58,241 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,93,198...
12 మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం, కోటి నగదు ప్రకటన
తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్ట్స్ విభాగంలో “పద్మ శ్రీ” పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా...
ఇండియాలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది....
విమర్శలను ఎలా ఎదుర్కోవాలి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “విమర్శ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. విమర్శలు మనసును బాధిస్తాయని చెప్పారు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత బాగా సేవ చేసిన...
పీఆర్సీ నివేదిక బయటపెట్టండి.. జేఏసీ నేత బండి శ్రీనివాసరావు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ విషయమై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య మొదలైన రగడ రోజు రోజుకూ ముదురుతోంది. ఇప్పటికి 12 సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఉద్యోగుల జేఏసీ నేత బండి శ్రీనివాసరావు...
సంక్షేమానికి చిరునామాగా కేసీఆర్ ప్రభుత్వం – మంత్రి హరీష్ రావు
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు (శనివారం) సత్తుపల్లిలో హరీష్రావు పర్యటించారు. వంద పడకల ఆస్పత్రికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు....
అమ్మా క్వారంటైన్ వల్ల నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా.. మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి.. సోషల్ మీడియా...
మొదటిసారిగా భారత్ బ్రహ్మోస్ క్షిపణులు.. ఫిలిప్పీన్స్కు ఎగుమతి
భారతదేశం ఎప్పుడూ ఆయుధాలను, సంబంధిత క్షిపణి వ్యవస్థల్ని ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి...













































