Home 2022
Yearly Archives: 2022
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు గురువారం విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రజలుకు ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు....
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు, ఇతర విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ...
ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణ.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ఆలిండియా సర్వీస్ రూల్స్...
తెలంగాణలో కొత్తగా 3877 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 3,877 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 28, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,54,976 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంటర్వ్యూ
Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను...
కేరళలో కరోనా తీవ్రత : కొత్తగా 54537 పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదుL
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,15,898 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 54,537 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
రంజీ ట్రోఫీ రెండు దశల్లో నిర్వహిస్తాం.. బీసీసీఐ
రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి విడతలో లీగ్ దశ మ్యాచ్ లను పూర్తి చేస్తామని తెలిపింది. అలాగే, జూన్ లో నాకౌట్ మ్యాచ్ లను నిర్వహిస్తామని బీసీసీఐ...
నేను కూడా NCC లో భాగమైనందుకు గర్వంగా ఉంది.. ప్రధాని నరేంద్ర మోదీ
దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించేందుకు అమితమైన బలం తనకు NCCలో పొందిన శిక్షణ వల్ల లభిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన NCC...
డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు : సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని ఇప్పుడిప్పుడే మొదలౌవుతున్న తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి సామాజిక బాధ్యతతో వినూత్నరీతిలో ఆలోచన చేయాలని, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా...
తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు, వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్/మే 2022లో జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఎస్.ఎస్.సీ బోర్డు ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఎలాంటి ఆలస్య రుసుము...













































