Home 2022
Yearly Archives: 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ బదిలీలకు సంబంధించి శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజంపేట సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న...
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా పాజిటివ్
మూడో వేవ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు బి.వినోద్ కుమార్ కు...
మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్
మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆయన కార్యాలయం శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే,...
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్తో.. బజాజ్ గ్రూప్ ఒప్పందం
ప్రపంచ స్థాయి రెటీనా కేర్ సెంటర్ అభివృద్ధికి హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్.. బజాజ్ గ్రూప్తో ఒప్పందం చేసుకుంది. రెటీనా సమస్యలపై అధ్యయనం, పరిష్కారం కొరకు అనంత్ బజాజ్...
తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన
తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD...
తెలంగాణలో కొత్తగా 4416 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు
తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4416 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 21, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల...
పీఆర్సీ సమస్యపై ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులకు జరిపేందుకు కమిటీ...
పాపులర్ డైలాగ్స్ ను హీరోయిన్ నిధి అగర్వాల్ ఎలా చెప్తుందో చూడండి
Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను...
కేరళలో కరోనా : కొత్తగా 41668 పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 95,218 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 41,668 మందికి...
హైదరాబాద్ నగరవాసులకు సూచన.. రేపు, ఎల్లుండి కొన్ని MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్స్ నిర్వహణ పనులను చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్స్ ట్రాక్ మెయింటనెన్స్ పనుల నేపథ్యంలో ఈరోజు రేపు వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు...










































