Home 2022
Yearly Archives: 2022
మష్రూమ్ బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
దొండకాయ పకోడీ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మహారాష్ట్రలో కరోనా : కొత్తగా 44388 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 9 న 44388 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల...
జీవితంలో సవాళ్లును ఎలా ఎదుర్కోవాలి? – డా.జాన్ వెస్లీ
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
ఆధ్యాత్మికంగా ఎదగడం ఎలా? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
మంచి స్క్రిప్ట్ కుదిరితే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తా – అల్లు అర్జున్
మంచి స్క్రిప్ట్ కుదిరితే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తా అని అన్నారు అల్లు అర్జున్. టాలీవుడ్ లో అద్భుతమైన డ్యాన్స్ లతో యూత్ను మెస్మరైజ్ చేసి ఐకాన్ స్టార్గా ఎదిగిన హీరో అల్లు అర్జున్....
కోహ్లి ప్రపంచ స్థాయి ఆటగాడు – డేవిడ్ వార్నర్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ విషయంలో ఆందోళన అనవసరం అని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు పూర్తయింది. ఈ...
ఒమిక్రాన్ వైరస్ విషయంలో నిర్లక్ష్యం వద్దు – ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆసియాలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచన చేసింది. క్షేత్రస్థాయిలో కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కోరింది. ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదని...
ఏపీలో కొత్తగా 839 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 37,553 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 839 మందికి...
5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2024లో జరిగే లోక్సభ సాధారణ ఎన్నికల కోసం ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఈ శాసన...













































