Home 2022
Yearly Archives: 2022
మంత్రి పేర్ని నానితో ముగిసిన రాంగోపాల్ వర్మ భేటీ
ఈ రోజు అమరావతిలో.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. కొద్దిసేపటిక్రితం మంత్రితో వర్మ భేటీ ముగిసింది. అయితే మంత్రి పేర్ని నానితో సమావేశానికి...
అమెరికాలో 60 మిలియన్లకు చేరిన కోవిడ్ కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా సునామీ విరుచుకుపడుతోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య 60 మిలియన్లకి చేరుకుంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది మృతి చెందారని జాన్స్...
‘కాశీ విశ్వనాథ్ ధామ్’ సిబ్బందికి ప్రధాని మోదీ చిరుకానుక
ప్రతిష్ఠాత్మక 'కాశీ విశ్వనాథ్ ధామ్' సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని కలల ప్రాజెక్టు అయిన ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్ లో ప్రారంభించిన...
మంచులో మునిగిన జమ్ము, కశ్మీర్ – పలు విమానాలు బంద్
జమ్ము, కశ్మీర్ లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. గడ్డ కట్టిస్తున్న చలి కారణంగా నివాసిత ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కశ్మీర్ లోయలోని చాలా ప్రదేశాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. గత...
తమిళనాడులో లాక్డౌన్ ఎఫెక్ట్ – రోడ్లన్నీ నిర్మానుష్యం
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం కఠిన నిబంధనలతో కూడిన లాక్డౌన్ సంపూర్ణంగా అమలైంది. కరోనా నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. దీనికి తోడు...
సెక్రటేరియట్ నిర్మాణ పనులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. ముందుగా నిర్మాణ పనులన్నీ పూర్తి...
ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రెండో దశలో రాష్ట్రంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, అంతటా కోవిడ్ మూడో దశ మొదలైన నేపథ్యంలో.. మళ్ళీ...
కరోనా పట్ల భయాందోళనలు వద్దు, ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలి: సీఎం కేసీఆర్
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణా చర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో...
ప్రధాని మోదీ ఫోటో లేకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లు
త్వరలో ఎన్నికలు జరగనున్న.. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు ఇకపై డౌన్లౌడ్ చేసుకునే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ బొమ్మ కనిపించదు. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు...
తెలంగాణలో కరోనా: కొత్తగా 1673 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 97.46%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 1673 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 9, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...













































