Home 2022
Yearly Archives: 2022
భారత్లో కరోనా వైరస్ విజృంభణ
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారత్లో కొత్తగా దాదాపు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,41,986 కరోనా...
సినీ నటి త్రిషకు కరోనా
ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలలోని వారికి కూడా...
ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఇంటర్వ్యూ
Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను...
వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం : మంత్రి తలసాని
ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (SNDP) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర...
అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ సమగ్ర సమాచారంతో సరికొత్త యాప్, ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే సౌలభ్యాన్ని తెలంగాణ అటవీ...
మార్చిలో జరుగనున్న పదవ తరగతి పరీక్షలు – స్పష్టం చేసిన ఏపీ మంత్రి సురేష్
ఏపీలో పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సిలబస్ ను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని విద్యాసంస్థలకు ఆయన సూచించారు. 15 నుంచి 18...
పీఆర్సీపై ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులకు ముగింపు పడింది. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ విషయంలో ఉద్యోగులకు జగన్ సర్కార్ ఫిట్మెంట్పై స్పష్టత ఇచ్చింది....
కోవిడ్ వాక్సినేషన్ లో 150 కోట్ల మార్కుని చేరిన భారత్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగపడే వాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. కరోనా టీకా పంపిణీలో మనదేశం 150 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పశ్చిమబెంగాల్...
ఏపీలో కరోనా ఎఫెక్ట్ – అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా...
కరోనా బారిన పడిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్
దేశ వ్యాప్తంగా కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. టాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కోవిడ్ బారిన పడుతున్నారు....














































