Home 2022
Yearly Archives: 2022
కోవిడ్ బారిన పడ్డ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వచ్చిందని తెలిపారు. ఈరోజు తనకు కోవిడ్-19 పాజిటివ్గా...
యూపీలో సైనిక్ స్కూల్కు జనరల్ బిపిన్ రావత్ పేరు
గత నెలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్కు ఘనంగా నివాళి అర్పించటానికి పూనుకుంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. బిపిన్ రావత్ పేరును...
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ‘పుష్ప’ మూవీ స్ట్రీమింగ్ నేడే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా 'పుష్ప' థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. డిసెంబర్...
నీట్-పీజీ కౌన్సిలింగ్ కు మార్గం సుగమం - సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
నీట్-పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా.. 2021-22 ఏడాదికి సంబంధించి నీట్-పీజీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని...
భారత్లో ఒక్కరోజులో లక్షదాటిన కరోనా కేసులు
భారత్లో కరోనా మహమ్మారి అనూహ్యంగా విస్తరిస్తోంది. దేశంలో ఒకే రోజులో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా...
కుప్పంలో రెండోరోజు చంద్రబాబు నాయుడు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని పలుప్రాంతాలనుంచి వస్తున్న ప్రజలను ఉదయం ఆయన బసచేసిన అతిథి గృహం వద్ద కలవనున్నారు. అక్కడ వివిధ సమస్యలపై వారి...
విద్యా సంస్థలకు జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నాడు వైద్య, ఆరోగ్య శాఖపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో...
ప్రోటీస్ కెప్టెన్ ఎల్గర్ అజేయ పోరాటం – రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మరో రోజు ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. కెప్టెన్ డీన్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా, మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా ప్రచురించబడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి మేరకు జనవరి 5,2022న తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురించబడ్డాయని రాష్ట్ర...
షిర్డీ సాయి ఆలయానికి భారీగా విరాళాలు
షిర్డీలోని సాయిబాబా ఆలయానికి 6.6 కోట్ల భారీగా విరాళాలు అందాయి. వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో.. షిర్డీలోని ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు సాయి దర్శనార్ధం పెద్దసంఖ్యలో వచ్చారు....













































