Home 2022
Yearly Archives: 2022
కేరళలో కొత్తగా 3640 కరోనా పాజిటివ్ కేసులు, 30 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 71,120 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 3,640 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
సంక్రాంతికి APSRTC స్పెషల్ సర్వీసులు
తెలుగువారికి సంక్రాంతి అనేది అతిపెద్ద పండుగ.. ఎక్కడెక్కడివారంతా ఆ పండుగను సొంత ఊర్లకు వెళ్లి జరుపుకోవటం ఆనవాయితీ. మరో వారం రోజుల్లో మొదలవనున్న సంక్రాంతి సందడికి ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు తెలుగు వారందరూ....
రైతుబంధు : ఇప్పటికి 59,51,428 మంది రైతుల ఖాతాల్లో రూ.5806.35 కోట్లు జమ
తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నగదు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోరోజు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
ఢిల్లీలో కరోనా కలకలం – వీకెండ్ కర్ఫ్యూ విధించిన ఆప్ సర్కార్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి సునామీలా విరుచుకు పడుతోంది. గడిచిన మూడు రోజుల్లో అక్కడ 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో.. కరోనా పరిస్థితులపై ఢిల్లీ విపత్తు...
“S” సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ – KVR INSTITUTE
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
ఏపీలో గత 24 గంటల్లో 28311 కరోనా పరీక్షలు, 334 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 4, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
కరీంనగర్ జైల్లో బండి సంజయ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 2, ఆదివారం రాత్రి కరీంనగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి...
ఫ్రాన్స్లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ IHU
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే ఎన్నో వేరియెంట్స్ రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు ఒణికి పోతున్నాయి. దీని కొత్త మ్యూటెంట్ 'ఒమిక్రాన్'...
రాష్ట్ర పునర్విభజన చట్టానికి తెలంగాణ నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది : సీఎం కేసీఆర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన/ ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖలు సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఆంధ్రాలో మొట్టమొదటి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు అయింది. విజయవాడ నగరంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఆరోగ్యశాఖ ప్రారంభించింది. ఇలాంటి ల్యాబ్ దేశంలోనే ఇది రెండోది.....














































