Home 2022
Yearly Archives: 2022
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు దాదాపు 153 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు మరియు హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 37,379 కేసులు, 124 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,60,261 కు చేరుకోగా, మరణాల...
తెలంగాణలో నేటి నుంచి సీరో సర్వే, 33 జిల్లాల్లోని 330 గ్రామాల్లో నిర్వహణ
హైదరాబాద్కు చెందిన ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నేటి నుంచి (జనవరి 4, 2022) రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 సీరో సర్వేని ప్రారంభించనున్నారు. ఈ సర్వే...
సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
ఒమిక్రాన్ పట్ల ప్రజలకు భయాందోళన వద్దు, అలాగే అజాగ్రత్త పనికిరాదు : సీఎం కేసీఆర్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని...
అమరావతి ‘కేపిటల్ సిటీ’ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకి ప్రభుత్వం ప్రతిపాదన
అమరావతి రాజధాని నగరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన తెస్తోంది. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కొత్త...
రహానే, పుజారాకు ఇదే చివరి అవకాశం – సునీల్ గవాస్కర్
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ఇదే చివరి అవకాశం అవ్వొచ్చు అని వెటరన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో వీరిద్దరూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు....
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై ఆపార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సంజయ్ అరెస్ట్ ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది బీజేపీ పార్టీ. అయితే, వీటిపై...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని...
తెలంగాణలో కరోనా: కొత్తగా 482 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.81%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 482 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 3, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...












































