Home Search
కరపత్రాలు - search results
If you're not happy with the results, please do another search
డిజిటల్ యుగం.. వాల్పోస్టర్లు మాయం
నచ్చని అభ్యర్థి పోస్టర్లను చింపేయడం.. బురద జల్లడం వంటివి ఇటీవలి ఎన్నికల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే అసలు పోస్టర్లే వేయడం లేదు కాబట్టి. గతంలో ఎన్నికలు అంటే ఏ వీధి చూసినా.....
రాబోయే వేసవిలో వాతావరణ పరిస్థితులు, సన్నద్ధతపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం
రాబోయే వేసవి కాలంలో వేడి వాతావరణం పరిస్థితులు, అందుకు తగ్గ సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం 7 లోక్...
బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు: మంత్రి తలసాని
బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య,...
నేడు సీఎస్కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఏపీ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనికి తొలి అడుగుగా.. నేడు ఉద్యోగులు సీఎస్కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. 24న...
టీఎస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు నటుడు అల్లు అర్జున్/రాపిడో కు లీగల్ నోటీస్ : ఎండీ సజ్జనార్
టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తూ, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "యూట్యూబ్...
బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది : సీఎస్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడంపై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో...
కలిసికట్టుగా కరోనాపై పోరు, జన్ ఆందోళన్ క్యాంపైన్ ప్రారంభించిన పీఎం మోదీ
దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్లుగా నడుచుకొనేందుకు ఉద్దేశించిన "జన్ ఆందోళన్" ప్రచార ఉద్యమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రారంభించారు. కరోనాపై పోరాటంలో...
కరోనా నియంత్రణ చర్యలపై మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటిఆర్ సమీక్ష
కోవిడ్-19 (కరోనావైరస్) ను అరికట్టడానికి కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.టి రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను...