Home Search
జరుగుతున్నాయి - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో గెలిచేదెవరు?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే జూన్ 4న రాబోయే ఫలితాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. అయితే ఈ బెట్టింగ్లు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూకట్ పల్లి,...
అక్కడ ఓటింగ్ తప్పనిసరి.. లేకుంటే..?
ఇది ఎన్నికల నామ సంవత్సరం. మనదేశంలో మాత్రమే కాదు, యుఎస్ సహా ప్రపంచవ్యాప్తంగా 64 కు పైగా దేశాలలో ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయితే, మరికొన్ని...
నెల రోజులుగా కనిపించని బీజేపీ నేతలు
ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అయితే ఏపీకి చెందిన ముగ్గురు ముఖ్యమైన బీజేపీ నేతలు మాత్రం నెల రోజులుగా ఎక్కడా కన్పించడం లేదన్న వార్తలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు...
ఆ విషయంలో చంద్రబాబు నవయువకుడే!
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన అపర చాణుక్యుడని అందరికీ తెలిసిందే. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకుని...
ఆన్లైన్లో ఇలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 3 దశలలో ఎన్నికల పోలింగ్ పూర్తవగా.. మే 13 న 4 వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న...
రామరాజు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచారాల హీటు పెరిగిపోతోంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీలు అలర్ట్ అవుతుండగా.. పార్టీల అధ్యక్షులు ప్రచారాలలో హోరెత్తిస్తున్నారు. అయితే...
వంశీకి దెబ్బ మీద దెబ్బ.. ఒక్కొక్కరుగా జారిపోతున్న అనుచరులు
కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తగులుతున్న వరుస దెబ్బలు రాజకీయంగా కోలుకోనీకుండా చేస్తాయా అన్న అనుమానాలను లేవనెత్తుతున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి..తర్వాత అధికార...
వైసీపీ, టీడీపీలో ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ కూటమి ఖరారైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేనతో భారతీయ జనతా పార్టీ కలిసి నడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూడు పార్టీల కూటమి ఎన్డీఏగా పోటీకి దిగనుంది....
ఎవరిది డ్రామా.. పిల్ వెనుక ఎవరున్నారు..?
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులోని అవినీతిపైనే దృష్టి పెట్టింది. ఇంతలో మేడిగడ్డ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పార్టీకి...
ఈ పోరులో నిలిచేదెవరు?
శ్రీకాకుళం జిల్లాలోని కీలక నియోజకవర్గమైన రాజాం.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా రిజర్వుడు స్థానంగానే ఉంటూ వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో...