Home Search
లోక్సభ ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
మాదే గెలుపు : ఎవరికి వారే ధీమా
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే.. ఓటరు నాడి ఎవరికీ అంతుపట్టడం లేదు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేశామని చెబుతున్నారు. సరైన...
తెలంగాణ నుంచి పెద్దల సభకు సోనియా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లింది. కానీ.. ఇంత వరకూ సోనియా నుంచి సమాధానం రాలేదు. దీంతో...
తెలంగాణ నుంచి సోనియా.. తేలేది నేడే?
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు కనీసం 12 టికెట్లను గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రం నుంచి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ని పోటీలో నిలపడం ద్వారా...
రేవంత్ రెడ్డికి ఇది పరీక్షా కాలం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది పరీక్షా కాలమే. ఎంతో కష్టపడి పార్టీని నెగ్గించిన ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఆరు గ్యారెంటీల అమలు ఒక ఎత్తయితే.. పార్టీపరంగా ...
కాంగ్రెస్ కు రాజీనామా, బీజేపీలో చేరిన సినీనటి ఖుష్బూ
కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ సినీనటి ఖుష్బూ సోమవారం నాడు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రతినిధిల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ముందుగా ఈ రోజు...
మళ్లీ ఉద్యమం మొదలుపెట్టిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్.. ప్రతిపక్షనాయకుడిగా ప్రజాసమస్యలపై మళ్లీ ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. కొంతకాలం స్తబ్దుగా ఉన్న గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో...
ఏపీలో గెలిచేది ఈపార్టీయేనట!
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ఇటీవల ముగిసింది. ఎన్నికల రణం ముగిసినా.. ఏపీలోని పలు ప్రాంతాలు రాజకీయ రణం కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒకరిపై మరొకరు...
ఏపీ పోలింగ్ : అత్యధికం.. అత్యల్పం ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఓట్లు వేశారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా క్యూలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకోవడం దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలంగా...
క్రాస్ ఓటింగ్.. పోల్ టెన్షన్..!
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ఓటర్లు భారీగా తరలివచ్చారు. గతంతో పోల్చుకుంటే పట్టణ ఓటర్లలోనూ కాస్త చైతన్యం పెరిగింది. ఫలితంగా పోలింగ్ శాతం పెరిగింది....
పీవీ.. తర్వాత ఆ క్రెడిట్ జగన్కే!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నేడు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్సభ, అసెంబ్లీ బరిలో ఉన్న...