ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ కొత్తపాలకమండలిని ఏర్పాటు చేసింది. సస్పెన్సు కు తెరదించుతూ ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. 28 పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది, అయితే ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి, తెలంగాణ నుంచి 7గురికి, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఒక్కరు చొప్పున టీటీడీ కొత్త పాలకమండలిలో చోటు కల్పించారు. ఎక్స్అఫిషియో సభ్యులగా టీటీడీ ఈవో, తుడా చైర్మన్, దేవాదాయ కమిషనర్, స్పెషల్ సీఎస్ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన పాలక మండలి సభ్యులు :
కె.పార్థసారధి (ఎమ్మెల్యే)
యువి రమణమూర్తి (ఎమ్మెల్యే)
మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే)
గొల్ల బాబూరావు (ఎమ్మెల్యే)
నాదెండ్ల సుబ్బారావు
డీపీ అనంత
చిప్పగిరి ప్రసాద్ కుమార్
వేంరెడ్డి ప్రశాంతి
తెలంగాణ నుంచి ఎంపికైన పాలక మండలి సభ్యులు : జె. రామేశ్వరరావు
బి.పార్థసారథిరెడ్డి
వెంకటభాస్కరరావు
మూరంశెట్టి రాములు
డి.దామోదరరావు
కె.శివకుమార్
పుట్టా ప్రతాప్రెడ్డి
తమిళనాడు నుంచి ఎంపికైన పాలక మండలి సభ్యులు : కృష్ణమూర్తి వైద్యనాథన్
ఎస్.శ్రీనివాసన్
డా.నిశ్చిత
కుమారగురు(ఎమ్మెల్యే) కర్ణాటక నుంచి ఎంపికైన పాలక మండలి సభ్యులు : రమేష్శెట్టి
రవినారాయణ
సుధా నారాయణమూర్తి
ఢిల్లీ నుంచి ఎంపికైన పాలక మండలి సభ్యులు :
శివశంకరన్
మహారాష్ట్ర నుంచి ఎంపికైన పాలక మండలి సభ్యులు :
రాజేష్ శర్మ