తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
ఏపీ,తెలంగాణలో మరో ఎన్నికలకు శంఖారావం మోగింది. తెలంగాణలో మార్చి 31తో ముగియనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 29న షెడ్యూల్ విడుదల చేసింది.అలాగే ఆంధ్రప్రదేశ్లో...
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై కీలక అప్డేట్
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక శుభవార్తల మీద శుభవార్తలు వింటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ భయం తొలగిపోవడం, ఆగిపోయిన పోలవరం పనులు స్పీడప్ అవడం, ఐదేళ్లల పాలనలో రాజధాని లేకుండానే పాలన...
మౌని అమావాస్య రోజు ఎంతమంది స్నానం చేశారో తెలుసా?
యూపీలోని ప్రయాగ్ రాజ్ జనవరి 13నుంచి ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోంది. భక్తుల హర హర మహాదేవ నామస్మరణలతో మారుమోగుతోంది. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా కార్యక్రమానికి...
లావుగా ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్గా ఇడ్లీ తినొచ్చా?
ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ తొందరగా డైజస్ట్ అవడంతో పాటు ఆయిల్ ఫుడ్ కాకపోవడంతో.. చిన్నపిల్లలకూ కూడా హెల్దీ ఫుడ్ గా ఇడ్లీ అనే చెబుతారు. మెత్తగా ఉండే ఇడ్లీలు.. ఫాస్ట్ ఫాస్ట్...
ఫ్రస్టేటెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కష్టాలు.. పగవాడికి కూడా రావద్దండి..!
యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ వీడియోలను ప్రేక్షకులకు అందిస్తున్న Khelpedia ఛానల్ మరోసారి Frustrated Woman 2.0 కొత్త సిరీస్ ద్వారా రీ లాంచ్ చేస్తున్నారు. ఇకపై రెగ్యులర్ గా Khelpedia యూట్యూబ్ ఛానల్...
బడ్జెట్ సామాన్యుల భారం తగ్గిస్తుందా?
ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2025 సమీపిస్తుండటంతో.. సామాన్యులకు ఈ సారి అన్నిరకాలుగా భారం తగ్గుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముఖ్యంగా...
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కాగా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.గతంలో కంటే...
ఇంటర్ బోర్డు నిర్ణయంపై ఆగ్రహం – ప్రశ్నపత్ర మార్పుపై విద్యార్థుల ఆందోళన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షలకు ముమ్మరంగా సిద్ధమవుతుండగా, ఇంటర్ బోర్డు పరీక్ష ప్రశ్నపత్ర విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు...
చత్తీస్ఘడ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ – ఏపీలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నం
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతపై స్పీడ్ పెంచింది. 'ఆపరేషన్ కతార్' పేరుతో మావోయిస్టులపై భద్రతా దళాలు దాడులను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా చత్తీస్ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టులపై భారీగా దాడులు కొనసాగుతున్నాయి....
నింగిలోకి GSLV-F15.. ఇస్రో సిగలో మరో రికార్డ్..
ఇప్పటికే ఎన్నో విజయాలను సాధిస్తూ ప్రపంచం చూపును భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా మరోసారి సరికొత్త రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసిన ఇస్రో.. ఇప్పుడు తన...
రాజ్కోట్లో టీమిండియాకు ఇంగ్లండ్ షాక్.. సిరీస్ ఆశలు సజీవం..
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత్కు ఊహించని పరాజయం ఎదురైంది. మూడో టీ20లో ఇంగ్లండ్ బౌలింగ్లో మెరుగైన ప్రదర్శనతో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన...
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ఆరా తీసిన ప్రధాని.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభమేళా 2025లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు మృతి...
UPI New Rules: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు!
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం భారత్లో విపరీతంగా పెరుగుతోంది. రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ తమ ఫోన్ల ద్వారా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. నిత్యావసర...
ఐసీసీ అవార్డుల్లో బూమ్ బూమ్ బుమ్రా : తొలి టీమిండియా పేసర్ గా రికార్డు..
భారత క్రికెట్లో మరో భారీ గౌరవం వచ్చింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్...
తెలంగాణలో మార్చి 31 వరకు పథకాల జాతర..
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు .. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 6 లక్షల 87వేల 677 మంది లబ్ధిదారులకు...
ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు?
హిందూ మతంలో సరస్వతిదేవిని జ్ఞానం, కళ, సంగీతానికి దేవతగా భావిస్తుంటారు. వసంత పంచమి రోజున సరస్వతిమాతను భక్తులు ఎక్కువగా కొలుస్తుంటారు. ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు ఆరోజు ఏ సమయానికి చేసుకోవాలనే...
భారతదేశంలో ఈవీ రంగంపై యూనియన్ బడ్జెట్ 2025 అంచనాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవడానికి ఈవీ పరిశ్రమ కీలకంగా మారింది. రాబోయే యూనియన్ బడ్జెట్ 2025 నుంచి ఈ...
కర్నూలు జిల్లాలో మద్యం మత్తులో ఉపాధ్యాయుడు అరాచకం
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు జయరాజు బాధ్యతలన్నీ మరిచి అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆందోళనకు కారణమైంది. ఈ సంఘటనపై...
పోర్చుగల్ లో ఉన్న ఈ గుహల గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..
Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న...
సైఫ్ అలీఖాన్ దాడి కేసు: రోజు కొత్త మలుపు!
ముంబైలో సినీ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ కేసుకు...






















































