నక్కపల్లిలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్లో ప్రపంచస్థాయి ఉక్కు సంస్థ అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (AM/NS) ఆధ్వర్యంలో ఒక భారీ స్టీల్...
ఏపీలో ఇకపై బియ్యంతో పాటు చిరు ధాన్యాల పంపిణీ..!
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు చిరు ధాన్యాలను కూడా సరఫరా చేయడానికి నిర్ణయం...
అక్రమ వలసదారులకు భారీ జరిమానాలు, ఆస్తుల జప్తు
గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదంతో భారీ మెజారిటీతో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ...
గేదె, ఆవు పాలల్లో ఏవి మంచివి?
పాలు పౌష్టికాహారం అని డాక్టర్లు చెప్పడంతో.. చిన్నప్పటి నుంచీ తమ పిల్లలకు ప్రతీ రోజూ పాలు తాగడాన్ని పెద్దవాళ్లు అలవాటు చేస్తారు. పాలులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో...
చైర్మన్ చంద్రబాబు.. వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్
నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్గానూ వ్యవహరిస్తున్నారు. ఏపీలో అన్ని పనులను చక్కబెట్టడానికి, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించడానికి ఆయన చైర్మన్ గా కూడా బాధ్యతలను భుజాన...
ఆలుతో చేసిన వంటకాలంటే బాగా ఇష్టమా? అయితే ఒక్క క్షణం ఇది చదవండి..
మారిన జీవనవిధానానికి తగినట్లుగా మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు , ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే వారి...
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి ఎంటర్ అవకముందే భానుడు భగభగమండిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. మార్చిలోనూ అదే రేంజ్లో ఉష్ణోగ్రతలు పెరిగినా.. ద్రోణి ప్రభావంతో...
అందరూ రామాయణం, మహాభారతం చదవాలి: వెంకయ్యనాయుడు
నెల్లూరు జిల్లా డి .చౌటుపాళెంలో తాజాగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. తన ప్రసంగాల్లో రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చంటూ అందరికీ పిలుపునిచ్చారు. రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ...
ట్రంప్ సుంకాలతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ప్రభావంపై చైనా ఏఐ వీడియో వైరల్..
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రోజుకో నిర్ణయంతో అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా ప్రపంచ దేశాలన్నింటిపైనా ప్రతీకార సుంకాలు విధించారు. కొన్ని దేశాలపై ఎక్కువ సుంకాలు, మరి కొన్ని దేశాలపై...
మావోయిస్టుల అడ్డాలో నిర్భయంగా అడుగుపెట్టిన పవన్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. తాజాగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన పవన్.. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలనే...
ఇంధన ధరల పెంపు: పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.2 పెంపు
ఇంధన వినియోగదారులకు మరోసారి చేదు వార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వాహనదారులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది....
ఆర్థిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన ఆర్థిక పునరుత్థానానికి ఊపందుకుంది. స్థిర ధరల ప్రకారం రాష్ట్రం 8.21 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను పొందింది. కేంద్ర...
స్టాక్ మార్కెట్ల ట్రంఫ్ ఎఫెక్ట్! భారీ నష్టాల్లో భారత మార్కెట్లు
వారాంతం తర్వాత సోమవారం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ఊహించని విధంగా భారీగా కుప్పకూలాయి. ఇంట్రాడే ట్రేడింగ్లో ఇన్వెస్టర్ల భయాలు పెరిగిపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతలు, ముఖ్యంగా అమెరికా నుంచి...
స్టాలిన్కు ప్రధాని మోదీ కౌంటర్
కొద్దిరోజులుగా హిందీ, తమిళ భాషా వివాదం రేగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం స్టాలిన్ని టార్గెట్ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల నుంచి లేఖలు వచ్చాయని,...
రాజధాని అమరావతి కోసం వడివడిగా అడుగులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 46 సమావేశంలో..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీఏ కమిషనర్కు నిధుల సమీకరణకు అధికారం కల్పించారు. అసెంబ్లీ, హైకోర్టు భవన టెండర్లకు కూడా ఈ సమావేశం...
జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ
దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈమేరకు ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసి..నివేదికను కూడా ఆమోదించింది. అయితే ఎప్పటి నుంచి జమిలి...
సమ్మర్ హాలీడేస్కు వీసాతో పనిలేని శ్రీలంక ప్లాన్ చేయండి..
సమ్మర్ వచ్చేసింది. పిల్లలకు హాలీడేస్ వచ్చేస్తున్నాయి. దీంతో ఎక్కడికి వెళ్లాలన్న ఆలోచనలో చాలామంది ఉంటారు.దీనికోసం వీసాతో ఏ మాత్రం పనిలేని శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందాలు కొలువున్న...
త్వరలో కొత్త రూ.500, రూ.10 కొత్త నోట్లు
పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. తర్వాత రూ.2000 నోట్లు,రూ.500 నోట్లు, రూ.200 నోట్లు ముద్రించినా.. తర్వాత రూ.2 వేల నోట్లును మళ్లీ...
Video: పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు పదేపదే ఎందుకు పిలుపునిస్తున్నారు?
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పదేపదే ఏపీవాసులకు పిలుపునిస్తున్నారు. జనాభా ఎంతగా పెరిగితే రాష్ట్రానికి అంత మంచిదని సీఎం చెబుతున్నారు. జనాభా తగ్గితే ప్రమాదకరమని.....
వీక్నెస్కు ఇలా చెక్ పెట్టొచ్చట..
చాలామంది వీక్నెస్తో బాధపడుతూ ఉంటారు. ఏ పని మీద శ్రద్ద లేకపోవడం, నిద్రపోవాలనిపించడం, కాళ్లు నొప్పులు వేధించడం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటివారు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు...





















































