ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారు. డిసెంబరు నెల నుండి సంక్రాంతి వరకు శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయంలో పద్దెనిమిది మెట్ల ప్రాముఖ్యతను తెలియజేసే ఈ యానిమేటెడ్ భక్తి పాటను ‘మ్యాంగో మ్యూజిక్’ ఛానెల్లో విని ఆనందించండి.
- Advertisement -