తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో భారీ కుంభకోణం?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే ఈ రిజల్ట్లో ఒకే హాల్ టికెట్ వరుసలో ఉన్న 654 మంది స్టూడెంట్స్కు ఒకే మార్కులు,...
తెలంగాణలో కొలువుల జాతర..
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ శాఖలలో 55వేల 418 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయం తెలంగాణ యువతకు...
వేసవిలోనూ వేధించే టాన్సిల్స్కు చెక్ పెట్టండి..
చలికాలంలోనే కాదు కొంతమందికి వేసవిలోనూ టాన్సిల్స్ సమస్య ఉన్నవారికి
చల్లని వస్తువులు తింటున్నప్పుడు.. నరకం కనిపిస్తుంది. చాలామంది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది టాన్సిల్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం...
ఇంటర్ ఫలితాల్లో ఆ జిల్లా టాప్
ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 10.5...
హైదరాబాదీలకు గుడ్ న్యూస్
భాగ్యనగర వాసులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్కు మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని.. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికోసం...
బంగారం రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా ?
కొన్ని నెలలుగా రన్నింగ్ రేస్ చేస్తున్న పసిడి ఈ మధ్య కాస్త బ్రేకులు పడి.. హమ్మయ్య బంగారం ధరలు దిగొచ్చాయి అనుకునేలోపే.. మళ్లీ రేట్లు పెరిగి ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి చేరాయి....
నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఎంత డేంజరో తెలుసా?
వెజిటేరియన్ ఫుడ్ తినేవారి కంటే నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చాలామంది అనుకుంటారు. అందులోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని ..అందువల్ల ఆరోగ్యంగా , బలంగా ఉంటారని భావిస్తారు. అందులోనూ ఫిష్, మటన్...
ఏపీలో మేలోనే ఆ రెండు పథకాల అమలు..
-ఏపీలో రెండు ముఖ్య పథకాల విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి..ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలను...
ట్రంప్ విధించిన సుంకాలు భారత్కు సంక్షోభమా, వరమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో కొత్త అలజడిని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు. చైనాతో సహా వివిధ దేశాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచి ఆర్థిక...
గోరంట్ల గోరంత చేయబోయి కొండంత చేసింది అందుకేనా?
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులకు ఎదురెళ్లి మరీ అరెస్ట్ అవడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త...
ఆదిపరాశక్తి పేరుతో నగరాలున్నాయని తెలుసా?
తెలుగువారికే కాదు దేశవ్యాప్తంగా ఆదిపరాశక్తికి భక్తులు ఉంటారు. విభిన్న నామాలతో , వివిధ రూపాలతో కొలువైన అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలు అందుకుంటోంది. అయితే అలాంటి అమ్మవారి పేరుమీద ఆలయాలే కాదు...
కోదండ రాముని కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం
ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు సిద్దం చేసింది. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. కన్నుల...
తెలంగాణకు భారీ భూకంపం గండం..?
తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో భూకంపం గురించి వస్తున్న కథనాలు ప్రజల్లో ఆందోళనను...
ఒకవైపు ఎండలు .. మరోవైపు వానలు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి వచ్చి, రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో విశాఖ,...
కూటమి మంత్రితో రోజా రహస్య భేటీ..?
మాజీ మంత్రి కొంతకాలంగా ఆర్కే రోజా సైలెంట్ గా ఉంటున్నారు. మునుపటి దూకుడు ఎక్కడా కనిపించడం లేదు. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే ఆమె..మాట వరసకు కూడా అగౌరవ వ్యాఖ్యలు చేయడం...
కుక్కల ఏడుపు దేనికి సంకేతం..?
కుక్కలు ఏడిస్తే ఆ వీధిలోనో.. లేదా వారి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా చనిపోతారనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని వెతికితే మాత్రం విశ్వాసాల ఆధారంగా...
ఇకపై పాత వెహికల్స్ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
తెలంగాణలో 2019కు ముందు రిజిస్టర్ అయిన వెహికల్స్కు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబరు ప్లేట్ను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, వెహికల్...
భారతీయ విద్యార్థులపై వీసా రద్దు గండం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, కఠిన చర్యలతో.. ఇప్పటికే అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతుండగా.. కొత్తవారు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో అక్కడి తెలుగు విద్యార్థులపై...
మళ్లీ వేడెక్కిన చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం.. 104 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా
అగ్రరాజ్యమైన అమెరికా, ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాల మధ్య సుంకాల పోరు రోజురోజుకీ పెరుగుతోంది. తాజా పరిణామాల్లో అమెరికా చైనా మీద విధిస్తున్న...
నక్కపల్లిలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్లో ప్రపంచస్థాయి ఉక్కు సంస్థ అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (AM/NS) ఆధ్వర్యంలో ఒక భారీ స్టీల్...





















































