తెలంగాణలో మరో కంపెనీ పెట్టుబడి.. BYD ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్
చైనా ఆధారిత ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ (BYD) భారతదేశంలో తమ మొట్టమొదటి ఉత్పాదన ప్లాంటును ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రత్యేకంగా, ఈ ప్లాంట్ను తెలంగాణలో స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందించాయి....
మారిన ATM విత్డ్రాయిల్ రూల్స్: అదనపు ఛార్జీల ఎంతంటే?
ATMల ద్వారా నగదు విత్డ్రా చేసే వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ATM లావాదేవీలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్పుల ప్రకారం,...
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో కేసు నమోదైంది. ఆయనపై కోట్లు విలువైన క్వార్జ్ అక్రమంగా తవ్వి తరలించారనే ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు...
FPV: టెన్షన్ పెడుతున్న మరో కొత్త వైరస్.. ఈ సారి వాటితో జాగ్రత్తా!
ఇటీవల బర్డ్ ఫ్లూ భయం కొద్దిగా తగ్గినప్పటికీ, ఇప్పుడు కొత్తగా FPV (Feline Panleukopenia Virus) అనే ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ ముఖ్యంగా పిల్లులను ప్రభావితం చేస్తూ, వారి...
ట్యాంక్ లో నీటిని చల్లగా ఉంచుకోవాలా? ఈ చిట్కాలు పాటించండి!
గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో ప్రతిఒక్కరూ చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వాడితే కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వాటర్ ట్యాంక్లో ఉన్న నీరు వేడెక్కిపోవడం...
వార్నర్ నేనూ క్లోజ్..అయినా క్షమాపణలు చెపుతున్న
రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్రికెటర్ డేవిడ్ వార్నర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు...
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్టు
హైదరాబాద్లో చోటుచేసుకున్న మహిళా భద్రతకు సంబంధించిన ఘటనా వివాదాస్పదంగా మారింది. ఎంఎంటీఎస్ రైలులో ఒక యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటనపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు...
స్టూడెంట్స్ డ్రీమ్స్కు గండికొట్టిన ట్రంప్ ..
అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో మరింత దూకుడు పెంచడంతో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు తగ్గింపు పేరుతో అటు అమెరికన్లను,మేక్ అమెరికా గ్రేట్...
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్..
భారతదేశంలో రియల్ ఎస్టేర్ రంగంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు,హైదరాబాద్, నాగ్ పూర్, లక్నో వంటి నగరాలు ముందు వరుసలో ఉంటాయి. నిత్యం అక్కడ భారీగా స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు...
IPL 2025: ఇది కదా అసలు సిసలైన ఐపీఎల్ మ్యాచ్ అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్...
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో తమ ప్రస్థానాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. వైజాగ్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో చివరి వరకు పోరాడి కేవలం ఒక్క వికెట్ తేడాతో గెలిచింది....
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ మాజీ మంత్రి విడదల రజినీ..
ఏపీలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉందని బాగా రెచ్చిపోయిన నేతలపై పోలీసులు కేసు నమోదు చేస్తూ .. అరెస్టులు చేస్తున్నారు.ఇదే సమయంలో మాజీ మంత్రి విడదల రజిని ..మంత్రిగా ఉన్నప్పుడు...
నెయిల్ పాలిష్ వేసుకోవడం మంచిదా? కాదా?
చాలామంది అమ్మాయిలు గోళ్లను పెంచుకోవడాన్ని ఇష్టపడతారు. గోళ్లను మరింత అందంగా ఉంచుకోవడానికి రకరకాల నెయిల్ పాలిష్లు వేసుకుంటూ ఉంటారు. అయితే నెయిల్ పాలిష్ వేసుకుంటే మంచిదని కొంతమంది..కాదు కాదు నెగిటివ్ ప్రభావాలు ఉంటాయని...
కస్టమర్లకు షాకిస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు
భాగ్యనగరంలో వీధివీధికి క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా,రాపిడో వంటి క్యాబ్ డ్రైవర్లు.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రైడ్స్ నిషేధించిన చేసిన క్యాబ్ డ్రైవర్లు.. ఇప్పుడు...
ఉగాది కానుకగా తెలంగాణ కేబినెట్ విస్తరణ.. నలుగురికి మంత్రివర్గంలో అవకాశం!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉగాది కానుకగా విస్తరణ జరగనున్నట్టు సంకేతాలు వచ్చాయి. మొత్తం నాలుగు కొత్త మంత్రులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి...
ఎన్నో అద్భుతమైన కార్పెట్ డిజైన్స్..
ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ట్రావెల్ వ్లాగ్స్ మరియు...
తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ కి వేసవి సెలవులు
పరీక్షల హడావిడి ముగిసింది.. ఇక విద్యార్థులకు ఆనందం పంచే వేసవి సెలవుల సమయం వచ్చింది. ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాక విద్యార్థులు ఎదురు చూస్తున్న బ్రేక్ ఎట్టకేలకు రానుంది. ఈ ఏడాది...
ఓటీటీలోకి ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే?
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవితం...
సాయి ధరమ్ తేజ్ ‘గంజా శంకర్’ రద్దు.. దర్శకుడు సంపత్ నంది క్లారిటీ
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఎటి గట్టు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. తన కెరీర్లో ఎన్నో విజయాలు, పరాజయాలను చూసిన తేజ్, కష్టాలను ఎదుర్కొంటూ稳గా ముందుకు సాగుతున్నాడు....
రేషన్ కార్డుదారులకు కొత్త పథకం.. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రేషన్ ద్వారా అందించే బియ్యంలో మార్పు చేస్తూ, ఏప్రిల్ 1వ తేదీ నుంచి పౌష్టికాహారంగా మంచి నాణ్యత కలిగిన సన్నబియ్యాన్ని పంపిణీ...
విడదల రజనీకి ఏసీబీ షాక్..!
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది.అంతేకాదు ఆమె అరెస్టుకు...






















































