మంత్రి నారా లోకేష్‌ చేసిన ఆ ఒక్క పనికి ప్రశంసల జల్లు..

0
ఓ మహిళ అవయవ దానం చేయడంతో.. మరొకొందరి ప్రాణం నిలబడింది. ఈ మహత్తర కార్యానికి మంత్రి నారా లోకేష్ సహకారం తోడవడంతో.. విజయవంతంగా అవయవాల తరలింపు పూర్తయింది. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స...

భారత్‌లో 2వేల యూఎస్ వీసాల అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా

0
డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. అమెరికా వెళ్లడానికే చాలామంది భయపడుతున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో ఉన్న వివిధ దేశాలవారు ట్రంప్ మళ్లీ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వణికిపోతున్నారు. అంతా...

పిఠాపురంపై ఏపీ ఉపముఖ్యమంత్రి స్పెషల్‌ ఫోకస్‌

0
ఏపీలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్‌మెంట్‌పై గురువారం రోజు అధికారులతో కలిసి అమరావతిలో సమీక్ష నిర్వహించిన ఆయన.. శాంతిభద్రతలు, వేసవిలో నీటి...

గులాబీతోనే కాదు..గడ్డి గులాబీతో కూడా బోలెడు లాభాలున్నాయట..

0
గులాబీలు అంటే చాలా మందికి ఇష్టం. ఇవి అలంకరణకే కాక బ్యూటీ ప్రొడక్ట్స్‌లోనూ బాగా ఉపయోగిస్తారు. అయితే గడ్డి గులాబీ లేదా టేబుల్ రోజా వల్ల కూడా ఆరోగ్యానికి, అందానికి చాలామంచిదని ఆరోగ్య...

భారత్ సురక్షిత దేశమా? ప్రమాదకర దేశమా?

0
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ దేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాలు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే.. కొన్ని దేశాలు పేదరికంతో అల్లాడిపోతున్నాయి. అలాగే కొన్ని దేశాలు ప్రశాంతంగా ఉంటే..కొన్ని నిత్యం హింస,...

డొక్కా సీతమ్మ బయోపిక్ వివాదంలో.. కోర్టు తలుపుతట్టిన దర్శక నిర్మాతలు

0
తెలుగు నేల గొప్ప మానవతావాది డొక్కా సీతమ్మ జీవిత కథ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రభాకర్ గౌడ్ ఈ చిత్రాన్ని...

తెలుగు ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక..

0
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా ప్రారంభించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు...

ఏపీలో మొదటి లులూ మాల్ అక్కడేనట..

0
ఏపీలో మొదటి లులూ మాల్ ఏర్పాటు కోసం..ప్రభుత్వం స్థలం కేటాయించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూప్‌నకు భూకేటాయింపులు చేసేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 13.43 ఎకరాలను...

కారులో కూర్చోగానే ఈ తప్పు చేస్తున్నారేమో చూడండి..

0
కారును ఉపయోగించే సమయంలో కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కారులో ఏసీ ఉపయోగించే సమయంలో కొన్నిటి గురించి తెలుసుకోవాలి....

మళ్లీ పెరిగిన పుత్తడి, వెండి ధరలు

0
మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ తగ్గనే తగ్గదు. కాకపోతే ఇటీవల మరీ టూమచ్‌గా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుండటంతో సామాన్యులు అటు చూడాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా...

ఏపీలో వారికి ఫ్రీ కరెంట్..

0
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత కరెంట్ అందించాలని నిర్ణయించింది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. చేనేత మగ్గాలు ఉన్న ఇండ్లకు నెలకు 200 యూనిట్లు,...

తెలంగాణ అసెంబ్లీలో భూ భారతి చర్చ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం 

0
తెలంగాణ అసెంబ్లీలో భూ భారతి చట్టంపై తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. భూ హక్కులు, కొత్త విధానాల అమలుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా భూ భారతి...

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..

0
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా కాస్త చల్లబడినా..మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు....

ఏపీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ ఎంట్రీ..?

0
ఏపీ లిక్కర్ స్కాం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎప్పుడయితే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు లోక్ సభ సాక్షిగా ఏపీ లిక్కర్ స్కామ్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా పెద్దదంటూ...

ఏడిస్తే ఆరోగ్యప్రయోజనాలున్నాయని తెలుసా

0
కొంతమంది చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏడుస్తూ ఉంటారు. దీంతో ఏంటీ చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారని అంటుంటారు. కానీ అలా ఏడవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా...

వెలుగులోకి వస్తున్న విడదల రజిని తప్పులు

0
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్న సామెత ఇప్పుడు అక్షరాలా వైసీపీ నేతలకు వర్తిస్తుంది.అధకారం ఉంది కదా అని ఆనాడు అడ్డగోలు పనులు చేయడం, అడ్డంగా మాట్లాడటంతో.. ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలు ఊచలు లెక్క పెడుతున్న...

శ్రేయస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!

0
పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయవంతంగా ఆరంభించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, 5...

యూఎస్ గ్రీన్ కార్డు ఉందని రిలాక్స్‌ అవడానికి లేదట..

0
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక..తన 2.0 పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న వలసదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తుండటంతో అక్కడున్నవారంతా...

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మార్చి నెలలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను...

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

0
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షలో విద్యార్థులు ప్రాథమిక, నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను ఉపయోగించేందుకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనను సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళిక కమిటీ ఆమోదించగా,...