కొత్త సీఈసీ.. జ్ఞానేశ్కుమార్
ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియడంతో.. కేంద్ర న్యాయశాఖ కొత్త సీఈసీని నియమించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేసినట్లు...
ఆలస్యంగా రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనులు
తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్గా చెబుతూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంతో ఈ...
ఏపీలో పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్ష..
ఏపీ సీఎం చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల అంశంపై కీలక ఆదేశాలను జారీ చేశారు. దీపం పథకం, ఆర్టీసీ సర్వీసులు, రేషన్ బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు.....
ఆముదాన్ని రోజూ నాభిపై మసాజ్ చేస్తే ఎన్నో ఉపయోగాలు..
మన శరీరంలో బొడ్డు అనేక భాగాలకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఆముదాన్ని నాభికి అప్లై చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా తరచూ చేయడం వల్ల...
ఏపీలో మండుతున్న ఎండలు
ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఏపీ...
video: అందరూ చూస్తుండగానే అదుపుతప్పిన విమానం.. అంతలోనే అగ్నిప్రమాదం..
కారణం తెలియని పరిస్థితిలో, విమానం ల్యాండ్ అయిన వెంటనే పైలట్ అదుపు కోల్పోవడంతో రన్వేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన...
వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్న ప్రతీ మహిళకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ఆర్టీసీ..ఇప్పుడు మరో అదిరిపోయే...
ఢిల్లీ సీఎం ఎంపికలో ఇంకా రెండు రోజులు ఉత్కంఠ..
ఢిల్లీలో పాగా వేయాలన్న 27 ఏళ్ల బీజేపీ కల నెరవేరింది. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ సీఎం ఎంపికలో జాప్యం చేస్తోంది. చివరి బీజేపీ ముఖ్యమంత్రిగా...
గొంతులో గరగర, కిచ్ కిచ్ ఉంటే ఇలా తరిమేయండి..
వింటర్ దాటి సమ్మర్ ఎంటర్ అవడంతో.. చాలామంది దగ్గు, గొంతు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. నిజానికి గొంతులో గరగరగా ఉందంటే... మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ఉందనీ, వాటిపై మన శరీరంలోని వ్యాధి...
ఆడపిల్లల కోసం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్
పోలీస్ అధికారులు అయినా, ఐఏఎస్ అధికారులు అయినా అంతా ఒకేలా ఉండరు. కొందరు రెగ్యులర్ ఉద్యోగ విధులు నిర్వహిస్తుంటే.. మరికొందరు మాత్రం సంథింగ్ స్పెషల్ గా నిలుస్తుంటారు. తాజాగా వనపర్తి జిల్లా కలెక్టర్...
ఆ పార్టీలోనే కేశినేని నాని రీ ఎంట్రీ ..
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని.. తీవ్ర మనస్తాపంతో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే నాని...
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఆలస్యం చేయకుండా అర్హులందరికీ వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం...
హైదరాబాద్లో భారీ పెట్టుబడి మోసం.. డౌట్ రాకుండా 1700 కోట్ల కుంభకోణం!
హైదరాబాద్ నగరాన్ని భారీ ఆర్థిక మోసం కుదిపేసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో నకిలీ పెట్టుబడి స్కీమ్ను నడిపించి, ప్రజలను ఆకర్షించి, కోట్లాది రూపాయలను వసూలు చేసి చివరికి మోసం చేసిన ఘటన...
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. ముఖ్యంగా ఆ జిల్లాలో వేసవి ముందే వచ్చిందా?
వేసవి ప్రభావం ఇప్పటివరకే స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. పొడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజుల...
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. బీహార్ లోను.. వరుస ప్రకంపనలతో భయాందోళనలో ప్రజలు
ఈరోజు ఉదయం 5.36 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్...
అమృత్సర్లోనే ఎందుకు? అమెరికా బహిష్కరణపై పెరుగుతున్న రాజకీయ వేడి!
అమెరికా అక్రమ వలసదారుల బహిష్కరణను వేగవంతం చేసింది. భారతదేశం నుంచి అక్రమంగా వెళ్లిన వలసదారులను సైనిక విమానాల్లో తిరిగి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. గత రెండు వారాల్లో ఇప్పటికే మూడు విడతలుగా 332...
బీహార్ లో విచిత్ర ఘటన: సీఎం పర్యటనలో మాయమైన పూల మొక్కలు.. ఎటూ వెళ్లాయో...
బీహార్లోని బక్సర్ జిల్లాలో సీఎం నితీష్ కుమార్ పర్యటన అనేక ఆసక్తికర ఘటనలకు వేదికైంది. ఆయన స్వాగతం కోసం అధికారులు భారీగా పూల మొక్కలు అమర్చగా, ఆయన వెళ్లిపోయిన క్షణాల్లోనే స్థానికులు వాటిని...
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్: కోహ్లీని ఇప్పటినుంచే రెచ్చగొడుతున్న పాక్.. మళ్లీ హై వోల్టేజ్...
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉత్కంఠ, ఉల్లాసం, టెన్షన్ అన్నీ ఒకేసారి ఉప్పొంగుతాయి. ప్రత్యర్థుల పోరులో ఏ క్షణానా గేమ్ మలుపు తిరుగుతుందో ఊహించడం అసాధ్యం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ దాయాదుల మ్యాచ్...
SBI హోమ్ లోన్ వడ్డీ తగ్గింపు.. మీ EMI భారం ఎంత తగ్గుతుందో తెలుసా?”
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)...
బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPAPBCWCET) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్...





















































