తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. 2015-16 గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు
తెలంగాణ హైకోర్టు 2015-16 సంవత్సరానికి సంబంధించిన గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియపై సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్, 1,032 పోస్టుల భర్తీకి సంబంధించి TSPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష...
పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 19, 2025) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో జరుగుతున్న దివంగత ఆధ్యాత్మిక గురువు సత్యసాయి...
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో మంత్రి నారా లోకేశ్ భేటీ
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రముఖ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
భేటీ...
మెట్రో, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ముఖ్యంమత్రి ఎ. రేవంత్ రెడ్డి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశమని తెలిపిన ఆయన, వికసిత్ భారత్...
ఘనంగా ప్రారంభమైన సత్యసాయి శత జయంతి ఉత్సవాలు
శ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం (నవంబర్ 18, 2025) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి (బుధవారం) పర్యటనలో ప్రధాని మోదీ,...
ఆయుధాలు ఉండాల్సింది జవాన్లు, పోలీసుల చేతుల్లోనే.. కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో హిడ్మా సహా మరో ఐదుగురిని గ్రే హౌండ్స్...
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ వినిపించింది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అందించే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ టికెట్లను...
ఎన్నికల్లో వైఫల్యానికి 100% బాధ్యత నాదే – బీహార్ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ జన సురాజ్ (Jan Suraaj)...
నాపై తీర్పు రాజకీయ ప్రేరేపితం, కోర్టు నా వాదనను వినలేదు – షేక్ హసీనా
తనపై ఇచ్చిన తీర్పు రాజకీయ ప్రేరేపితమని, కుట్రపూరితమని, కోర్టు అసలు తన వాదననే వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. ఈ మేరకు 'మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన...
మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని (గతంలో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం) మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు (గ్రేహౌండ్స్) మరియు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్...











































