తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నగరాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదువతోంది. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 36.68 శాతం ఓట్లు పోలయయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గద్వాలలో 49.29 శాతం.. అత్యల్పంగా హైదరాబాద్లో 20.79 శాతం ఓట్లు పోలయ్యాయని వివరించారు. మధ్యాహ్నం తర్వాత నగరాల్లో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
అదిలాబాద్ 41.88%
భద్రాద్రి 39.29%
హనుమకొండ 35.29%
హైద్రాబాద్ 20.79%
జగిత్యాల 46.14%
జనగాం 44.31%
భూపాలపల్లి 49.12%
గద్వాల్ 49.29%
కామరెడ్డి 40.78%
కరీంనగర్ 40.73%
ఖమ్మం 42.93%
ఆసిఫాబాద్ 42.77%
మహబూబాబాద్ 46.89%
మహబూబ్నగర్ 44.93%
మంచిర్యాల 42.74%
మెదక్ 50.80%
మేడ్చల్ 26.70%
ములుగు 45.69%
నగర కర్నూల్ 39.58%
నల్గొండ 39.20%
నారాయణపేట 42.60%
నిర్మల్ 41.74%
నిజామాబాద్ 39.66%
పెద్దపల్లి 44.49%
సిరిసిల్ల 39.07%
రంగారెడ్డి 29.79%
సంగారెడ్డి 42.17%
సిద్దిపేట 44.35%
సూర్యాపేట 44.14%
వికారాబాద్ 44.85%
వనపర్తి 40.40%
యాదాద్రి 45.07%
వరంగల్ 37.25%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE