సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే.. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు మరియు పలువురు ముఖ్యమంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సొంతపార్టీ కాంగ్రెస్...
త్వరలో భారత్కు రానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారత్లో పర్యటించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ డీసీలోని తన అధికారిక ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు.
ప్రధాని మోదీకి ప్రశంసలు:...
తొలి ట్రిలియనీర్గా.. చరిత్ర సృష్టించనున్న ఎలాన్ మస్క్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కు సంబంధించిన భారీ వేతన ప్యాకేజీని కంపెనీ వాటాదారులు ఆమోదించారు. ఇది దాదాపు $1 ట్రిలియన్ (భారత కరెన్సీలో రూ.82 లక్షల కోట్ల వరకు) విలువైన స్టాక్...
క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా ప్రకటించిన చంద్రబాబు సర్కార్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేత భారత జట్టు సభ్యురాలు శ్రీచరణి శుక్రవారం (నవంబర్ 7, 2025) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వ్యూహంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికను యుద్ధంలా భావించాలని, ధైర్యం, తెగువతో పోరాడి గెలుపు సాధించాలని ఆయన పార్టీ నాయకులు,...
ఏపీకి మరో భారీ క్వాంటమ్ కంప్యూటర్.. రూ.1,772 కోట్లతో ముందుకొచ్చిన మైక్రోసాఫ్ట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మార్గదర్శకాలను సిద్ధం చేస్తూ, మౌలిక సదుపాయాలు, నిపుణులు, పరిశోధన కేంద్రాల ఏర్పాట్లపై...
వందేమాతరం గేయం దేశ ప్రజలందరికీ ఒక మంత్రం – ప్రధాని మోదీ
భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ నేటితో శుక్రవారం (నవంబర్ 7, 2025) 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ మేరకు న్యూ...
వందేమాతర గీతానికి 150 ఏళ్లు.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం
భారత జాతీయ గీతానికి (National Song) మూలమైన 'వందేమాతరం' గీతం లిఖించబడి నేటికి 150 ఏళ్లు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది...
బీహార్ ఎన్నికలు: ముగిసిన తొలిదశ పోలింగ్, 64.66% ఓటింగ్
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొదటి దశలో రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం...
అమరావతిలో క్వాంటం కంప్యూటర్.. వచ్చే జనవరి నుంచే ప్రారంభం – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి టెక్నాలజీ రంగంలో మరో ముందడుగు వేయనుంది. రాష్ట్రంలో అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు వచ్చే జనవరి నెల నుంచే ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు...













































