తెలంగాణ రాష్ట్ర గీతం రూపశిల్పి అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ (64) నేడు (నవంబర్ 10, 2025) హైదరాబాద్లో కన్నుమూశారు. గత రాత్రి లాలాగూడలో...
డిసెంబర్ 1 నుండి మొదలవనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సిద్ధమైంది. ఈ సమావేశాలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై, డిసెంబర్ 19 వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి...
బిహార్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి ఆయన పాల్గొననున్నారు. బీహార్ అసెంబ్లీ...
బిహార్ చేపలను చూడటానికి పెద్దపెద్ద వాళ్లు వస్తున్నారు – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగి...
తిరుపతి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మామండూరు అటవీ ప్రాంతం పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం (నవంబర్ 8, 2025) నాడు తిరుపతి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా అటవీ సంరక్షణ...
అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ – సీఎం చంద్రబాబు
అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ వస్తుందని, ఇప్పటికే అంతా సిద్దమైందని, షిప్మెంట్ (రవాణా) మాత్రమే మిగిలి ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన శనివారం...
భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శుక్రవారం (నవంబర్ 7, 2025) నాడు కళ్యాణదుర్గం లో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాసును ఆరాధించే కురుబ (కురుమ) సామాజిక వర్గానికి చెందిన...
వారణాసి నుంచి 4 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 8, 2025) తన లోక్సభ నియోజకవర్గమైన వారణాసి పర్యటనలో భాగంగా, బనారస్ రైల్వే స్టేషన్ నుంచి దేశవ్యాప్తంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను...
ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం.. గూగుల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడానికి వినూత్న ప్రయత్నం చేసింది. ఇకపై ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్ (Google Maps) నుంచే నేరుగా ఆర్టీసీ టికెట్లను...
ప్రతి ఎన్నికా మా ప్రభుత్వ పనితీరుకు పరీక్షే- సీఎం రేవంత్
ప్రతి ఎన్నికా తమ ప్రభుత్వ పనితీరుకు పరీక్షేనని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...













































