తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో భారీ కుంభకోణం?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే ఈ రిజల్ట్లో ఒకే హాల్ టికెట్ వరుసలో ఉన్న 654 మంది స్టూడెంట్స్కు ఒకే మార్కులు,...
తెలంగాణలో కొలువుల జాతర..
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ శాఖలలో 55వేల 418 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయం తెలంగాణ యువతకు...
వేసవిలోనూ వేధించే టాన్సిల్స్కు చెక్ పెట్టండి..
చలికాలంలోనే కాదు కొంతమందికి వేసవిలోనూ టాన్సిల్స్ సమస్య ఉన్నవారికి
చల్లని వస్తువులు తింటున్నప్పుడు.. నరకం కనిపిస్తుంది. చాలామంది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది టాన్సిల్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం...
ఇంటర్ ఫలితాల్లో ఆ జిల్లా టాప్
ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 10.5...
హైదరాబాదీలకు గుడ్ న్యూస్
భాగ్యనగర వాసులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్కు మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని.. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికోసం...
బంగారం రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా ?
కొన్ని నెలలుగా రన్నింగ్ రేస్ చేస్తున్న పసిడి ఈ మధ్య కాస్త బ్రేకులు పడి.. హమ్మయ్య బంగారం ధరలు దిగొచ్చాయి అనుకునేలోపే.. మళ్లీ రేట్లు పెరిగి ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి చేరాయి....
నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఎంత డేంజరో తెలుసా?
వెజిటేరియన్ ఫుడ్ తినేవారి కంటే నాన్ వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చాలామంది అనుకుంటారు. అందులోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని ..అందువల్ల ఆరోగ్యంగా , బలంగా ఉంటారని భావిస్తారు. అందులోనూ ఫిష్, మటన్...
ఏపీలో మేలోనే ఆ రెండు పథకాల అమలు..
-ఏపీలో రెండు ముఖ్య పథకాల విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి..ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలను...
ట్రంప్ విధించిన సుంకాలు భారత్కు సంక్షోభమా, వరమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో కొత్త అలజడిని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు. చైనాతో సహా వివిధ దేశాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచి ఆర్థిక...
గోరంట్ల గోరంత చేయబోయి కొండంత చేసింది అందుకేనా?
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులకు ఎదురెళ్లి మరీ అరెస్ట్ అవడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త...















































